Sunday, 13 September 2026 01:34:06 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

26 నఖరీఫ్ సీజన్ కు రైతు భరోసా అందించనున్న ప్రభుత్వం...

Date : 18 June 2026 10:19 PM Views : 93

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : తెలంగాణలోని రైతాంగానికి రేవంత్ రెడ్డి సర్కార్ గురువారం మరో తియ్యటి కబురు అందించింది. వానాకాలం (ఖరీఫ్) సీజన్‌కు సంబంధించిన ప్రతిష్టాత్మక "రైతు భరోసా" నిధులు విడుదలకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 26వ తేదీన ఖమ్మం జిల్లా మధిర నియోజకవర్గ కేంద్రంలో ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి అధికారికంగా బటన్ నొక్కి రైతుల ఖాతాల్లోకి నేరుగా నగదు జమ చేయనున్నారు. నిధుల విడుదల అనంతరం అక్కడ ఏర్పాటు చేయనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. రూ. 9,000 కోట్ల నిధులకు సీఎం ఆమోదం ప్రస్తుత వానాకాలం సాగు పెట్టుబడి నిమిత్తం ఏకంగా రూ. 9,000 కోట్ల భారీ బడ్జెట్‌ను విడుదల చేస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ తన అధికారిక సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేస్తూ క్లారిటీ ఇచ్చింది. 73 లక్షల మంది రైతులకు లబ్ధి: ఈ సరికొత్త నిర్ణయంతో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న దాదాపు *73 లక్షల మంది రైతులకు* నేరుగా లబ్ధి చేకూరనుంది ఎకరానికి రూ. 6,000 ఆర్థిక సాయంగతంలో కంటే భిన్నంగా, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం ఈ స్కీమ్ కింద అర్హులైన ప్రతి రైతుకు ఎకరానికి రూ. 6,000 చొప్పునభారీ ఆర్థిక సహాయాన్ని అందించి రైతాంగాన్ని ఆదుకోబోతోంది. పెట్టుబడి సాయంతో పాటు సన్న వడ్లకు రూ. 500 బోనస్, రైతు వేదికల ద్వారా సబ్సిడీ విత్తనాలు మరియు ఎరువుల పంపిణీ చేపడుతూ వ్యవసాయ రంగాన్ని పండుగ చేయడమే ఈ ప్రజా ప్రభుత్వ ఏకైక లక్ష్యమని పార్టీ శ్రేణులు స్పష్టం చేశాయి. సీఎం రేవంత్ రెడ్డి మధిర పర్యటన, బహిరంగ సభ విజయవంతం కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లా మంత్రులు,ప్రజాప్రతినిధులు మరియు అధికారులు ఇప్పటికే విస్తృత ఏర్పాట్లు ప్రారంభించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :