Thursday, 30 July 2026 01:46:39 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

గిరిజన గ్రామాల అభివృద్ధికి పీఎం జన్మన్, పీఎం జుగా ,జన్ భగిదారి అభియాన్ లక్ష్యం పథకాలు....

జిల్లా గిరిజన క్రీడల అధికారి బండ జీవరత్నం

Date : 23 May 2026 10:33 PM Views : 118

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : పీఎం జన్మన్ పీఎం జుగాపై అవగాహన సదస్సులు మౌలిక వసతులు ఆర్థిక స్వాలంబనే లక్ష్యం అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న ప్రతిష్టాత్మక పథకాలతో గిరిజన ఆదివాసీల జీవితాల్లో సరికొత్త వెలుగులు నిండుతాయని జిల్లా గిరిజన క్రీడల అధికారి బండ జీవరత్నం తెలిపారు. మంచిర్యాల జిల్లా హాజీపూర్ మండలంలోని గడ్పూర్ గ్రామ పరిధిలోని నాయకపు గూడా, బాబర్ నగర్ గ్రామంలో పీఎం జన్మన్ , పిఎం జుగా పథకాలపై ప్రత్యేక గ్రామసభలు నిర్వహించారు. జిల్లా గిరిజన అభివృద్ధి అధికారి ఆదేశాల మేరకు జరిగిన ఈ సభల్లో తీర్మానాలు చేయడం జరుగుతుంది. ప్రభుత్వ స్కీములు గిరిజనులకు చేర్పిస్తామన్నారు. పీఎం జన్మన్ తో మౌలిక వసతులు... పీఎం జన్మన్ తో పతకం ద్వారా ప్రత్యేక కుటుంబానికి స్వచ్ఛమైన తాగునీరు ఉచిత విద్యుత్ సదుపాయం వివరించారు. కల్పించడంతోపాటు మొబైల్ ఇంటర్నెట్ సేవలు విస్తరిస్తామని అర్హులైన ప్రతి ఒక్కరికి ఆధార్ కార్డు రేషన్ కార్డ్ తో పాటు ఉచిత ఆరోగ్య కార్డులో జారీ చేస్తామని అన్నారు. పీఎం జుగాతో ఆర్థిక ప్రగతి... పీఎం జుగా పథకం ద్వారా గిరిజన యువతకు ఉపాధి త నైపుణ్య శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి కల్పిస్తామని తెలిపారు. మహిళ సాధకతకు ప్రాధాన్యత ఇస్తూ బ్యాంకుల ద్వారా ఆర్థిక సహాయం అందజేస్తామన్నారు. స్పష్టం చేశారు తమ ఆర్థిక అభివృద్ధికి అన్ని అద్భుతమైన పథకాలు ప్రవేశపెట్టినట్టు దేశ ప్రధానమంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డికి గ్రామ ప్రముఖులు ప్రజలు అభినందించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జి సప్న, ఉపసర్పంచ్ బి వెంకటేష్, పంచాయతీ సెక్రటరీ శ్రావణ్,కార భారీ మనోహర్,ఆశా వర్కర్ డి అరుణ సువర్ణ, ఏఎన్ఎం ఎం పద్మ గ్రామ ప్రజలు గ్రామ పెద్దలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :