Thursday, 30 July 2026 01:21:11 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

బీజేపీ ఆధ్వర్యంలో రాహుల్ గాంధీ దిష్టి బొమ్మ దగ్ధం..

Date : 22 July 2026 11:24 PM Views : 80

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : నీట్ పేపర్ ముసుగులో సంఘ విద్రోహశక్తులను పెంచి పోషిస్తు దేశంలో అలజడి సృష్టిస్తున్న లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ మంగళవారం దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేపట్టడాన్ని నిరసిస్తూ బుధవారంలక్షెట్టిపేట బీజేపీ ఆధ్వర్యంలో పట్టణంలో రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. నిరసన కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు రఘునాథ్ వెరబెల్లి పాల్గొనిమాట్లాడుతూ నేటి పేపర్ లీకేజీ పై కేంద్ర ప్రభుత్వం పార్లమెంట్ లో చర్చ జరపడానికి సిద్ధంగా ఉన్న లోక్ సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మాత్రం పార్లమెంట్ లో చర్చలో పాల్గొనకుండా నీట్ పేపర్ ముసుగులో దేశంలో అలజడి సృష్టించేందుకు ప్రయత్నం చేస్తున్న దేశ విద్రోహ శక్తులను రెచ్చగొట్టి దేశంలో అల్లర్లు సృష్టించాలనే కుట్రలో భాగంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఇంటి ముందు ధర్నా చేయడం సిగ్గు చేటు అని అన్నారు. నిన్న ప్రధాన మంత్రి ఇంటి ముందు కాంగ్రెస్ నాయకులు ధర్నా చేపట్టడం దేశ చరిత్రలో ఒక్క బ్లాక్ డే అని అన్నారు. రాహుల్ గాంధీకి నీట్ పేపర్ లీకేజీ పై చర్చ పై చిత్త శుద్ధి ఉంటే పార్లమెంట్ లో చర్చలో పాల్గొనాలని హితువు పలికారు. ఈ కార్యక్రమంలో స్థానిక బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: