ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంథని డివిజన్ ప్రెస్ క్లబ్ (WJ) అధ్యక్షునిగా మోత్కూరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి గా గడిపెల్లి అజెయ్ లు ఎన్నికయ్యారు. బుధవారం స్థానిక ప్రెస్ క్లబ్ లో జరిగిన ఎన్నికల్లో ముఖ్య సలహాదారుగా కొట్టె రవీందర్, అధ్యక్షులుగా మోత్కూరి శ్రీనివాస్, ఉపాధ్యాక్షులుగా నాగెపల్లి రాజబాబు, కాట వినయ్ గౌడ్, ప్రధాన కార్యదర్శిగా గడిపెల్లి అజెయ్, కోశాధికారిగా మేదరబోయిన కిషన్, సంయుక్త కార్యదర్శులుగా ఆకుల వేణు, అనంతుల సంతోష్, సహాయ కార్యదర్శులుగా అసంపల్లి స్వామి, రేణిగుంట్ల రమేష్, కార్యవర్గ సభ్యులుగా మాడిశెట్టి సంతోష్, దహగం సడ్వల్, అరిగేల నారాయణ గౌడ్, సిలివేరి సందీప్ లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
Admin
E Nivas News