Wednesday, 29 July 2026 02:33:50 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

రక్తదానం చేసి ప్రాణ దాతలుగా నిలుద్దాం

ఏ ఎస్ పి. చిత్తరంజన్

Date : 28 October 2025 07:15 PM Views : 328

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండల కేంద్రంలో పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాలలో భాగంగా మంగళవారం స్టార్ ఫంక్షన్ హాల్ లో పోలీసుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఎస్సై మధుకర్ ఆధ్వర్యంలో తల సేమియా జిల్లా కోఆర్డినేటర్ ఆడ వెంకటేష్ నేతృత్వంలో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి జిల్లా ఏఎస్పీ చిత్తరంజన్ ముఖ్యఅతిథిగా విచ్చేసి రక్తదానం చేసిన వారికి ప్రోత్సాహకా సర్టిఫికెట్లను అందించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసి హక్కుల పోరాట సమితి తుడుం దెబ్బ జిల్లా అధ్యక్షులు కోవ విజయ్ కుమార్ రక్తదానం చేసిన అనంతరం మాట్లాడుతూ రక్తదానం చేద్దాం దాన దాతలు అవుదామన్నారు. రక్తదానం చేయడం వలన మానవ శరీరం ఆరోగ్యకరంగా ఉంటుందని రక్తదానం 17వ సారి చేశాను అని తెలిపారు. రక్తదానం చేయడానికి యువకులు ముందుకు రావాలని, ప్రాణదాతలు కావాలని మరియు రక్తదానం చేసి ఆరోగ్యకరంగా బలంగా కావడానికి ఎంతో దోహదపడుతుందన్నారు. ఈ కార్యక్రమంలో కేరామేరి మండల వ్యాపారస్తులు యువకులు స్వచ్ఛందంగా పాల్గొనడం చాలా అభినందనీయమని, ఇలాంటి కార్యక్రమాలు జరిపి రక్తహీనత మరియు రక్తం లేని వారికి రక్తం ఇవ్వడానికి చాలా ఉపయోగపడుతుందన్నారు. రక్తం ఇచ్చిన వారి ఆరోగ్యం కూడా చాలా మెరుగుపడుతుందని ఈ సందర్బంగా పలువురు పెద్దలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీసు అధికారులతో పాటు ఆదివాసి నాయకులు, స్థానిక వ్యాపారస్తులు మండల యువత , మండల ప్రజా సంఘాల నాయకులు యువజన సంఘాలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: