Tuesday, 28 July 2026 10:55:12 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

క్రీడలు శరీరధారుఢ్యంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తాయి

ప్రిన్సిపల్ సిహెచ్ మంగ

Date : 18 October 2025 06:51 PM Views : 322

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్రీడలు శరీరదారుడంతో పాటు మానసిక దర్యాని పెంపొందిస్తాయని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ మంగ తెలిపారు. శనివారం పాఠశాల ఆవరణలో అండర్ 19 బాలుర బాలికల రెజ్లింగ్ జిల్లాస్థాయి పోటీలను నిర్వహించారు. ఈ గేమ్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనిఅండర్ 19 బాల బాలికలు పోటీలలో పాల్గొన్నారు. ముందుగా ప్రిన్సిపల్ సిహెచ్ మంగ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో గెలిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బాబురావు మరియు పిఈటి సుదీప్, పి .డి సిహెచ్ నాంపల్లి పాల్గొని పోటీలను నిర్వహించారు.న ఈ రెజ్లింగ్ పోటీలలో మొదటి స్థానం సాధించిన ఎం జె పి విద్యార్థులు, జిల్లాస్థాయి లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు వి శ్రీరాం. ఆర్ సాయి జస్వంత్. ఎం ప్రశాంత్. ఐ అభినయ్. జై బాలాజీ ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరంతా ఈనెల 21 నుండి 23 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలు పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపాల్ మంగ, పిడి నాంపల్లి, పి ఈ టి రాజేష్, ఉపాధ్యాయ లు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :