Sunday, 13 September 2026 01:45:44 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

క్రీడలు శరీరధారుఢ్యంతో పాటు మానసిక ధైర్యాన్ని పెంపొందిస్తాయి

ప్రిన్సిపల్ సిహెచ్ మంగ

Date : 18 October 2025 06:51 PM Views : 363

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : క్రీడలు శరీరదారుడంతో పాటు మానసిక దర్యాని పెంపొందిస్తాయని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల కళాశాల ప్రిన్సిపల్ సిహెచ్ మంగ తెలిపారు. శనివారం పాఠశాల ఆవరణలో అండర్ 19 బాలుర బాలికల రెజ్లింగ్ జిల్లాస్థాయి పోటీలను నిర్వహించారు. ఈ గేమ్స్ లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనిఅండర్ 19 బాల బాలికలు పోటీలలో పాల్గొన్నారు. ముందుగా ప్రిన్సిపల్ సిహెచ్ మంగ పోటీలను ప్రారంభించారు. ఈ పోటీలలో గెలిచిన వారిని రాష్ట్రస్థాయికి ఎంపిక చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చిన బాబురావు మరియు పిఈటి సుదీప్, పి .డి సిహెచ్ నాంపల్లి పాల్గొని పోటీలను నిర్వహించారు.న ఈ రెజ్లింగ్ పోటీలలో మొదటి స్థానం సాధించిన ఎం జె పి విద్యార్థులు, జిల్లాస్థాయి లో మొదటి స్థానంలో నిలిచిన విద్యార్థులు వి శ్రీరాం. ఆర్ సాయి జస్వంత్. ఎం ప్రశాంత్. ఐ అభినయ్. జై బాలాజీ ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు. వీరంతా ఈనెల 21 నుండి 23 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీలు పాల్గొంటారు. ఎంపికైన క్రీడాకారులను ప్రిన్సిపాల్ మంగ, పిడి నాంపల్లి, పి ఈ టి రాజేష్, ఉపాధ్యాయ లు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: