Tuesday, 15 September 2026 08:27:12 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

బన్నె చెరువు ప్రాంతంలో కొండచిలువ సంచారం

భయాందోళనలో రైతులు

Date : 20 December 2025 09:30 AM Views : 632

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : మంథని పురపాలక సంఘం పరిధిలోని బన్నెచెరువు సమీపంలో కొండచిలువ సంచరించడంతో ఆ ప్రాంతంలోని రైతులు సమీప ప్రాంతాల ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. శుక్రవారం బన్నె చెరువు సమీపంలో బుద్ధార్తి శ్రీనివాస్ అనే మేకల కాపరి తన మేకలను మేపుతుండగా వింత అరుపులు, శబ్దాలు రావడంతో భయాందోళనకు గురై ఆ ప్రాంతం నుండి మేకలను తరలించుకెళ్లాడు. పశువుల కాపరి శబ్దాలు ఎక్కడ నుండి వస్తున్నాయని వెతకగా ఒక చెట్టుకు కొండచిలువ చుట్టుకొని ఉండడాన్ని గమనించి స్థానికులకు తెలియజేశాడు. దీంతో స్థానికులు అటవీ శాఖ అధికారులకు తెలుపగా అటవీశాఖ అధికారులు వచ్చేసరికి పాము అక్కడనుండి వెళ్లిపోయిందని పేర్కొన్నారు. చెరువు సమీపంలో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలకు నిత్యం వందల సంఖ్యలో ప్రజలు వస్తుంటారు. చెరువు సమీపం ప్రాంతాల ప్రజలు, ఆయకట్టు రైతులు అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారులు కోరారు. పాము సమీప ప్రాంతాల ప్రజలకు ఎవరికైనా కనపడితే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అటవీశాఖ అధికారులు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :