Wednesday, 29 July 2026 07:24:01 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

వేసవి కాలంలో త్రాగునీటి ఎద్దడి లేకుండా చూడాలి

సర్పంచ్ వెంకటేశ్వరరావు

Date : 19 January 2026 07:36 PM Views : 339

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీలో సోమవారం. గ్రామసభ కార్యక్రమం స్థానిక సర్పంచ్ వూర వెం కటేశ్వరరావు ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. అధికారులు ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ మిషన్ భగీరథ అధికారులు వచ్చే వేసవి కాలంలో నీటి ఎద్దడి లేకుండా చూడాలని అన్నారు. పారిశుద్ధ్య నిర్వహణను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని కార్యదర్శి శంకరయ్యకు సూచించారు. విద్యుత్తు శాఖ అధికారులు పలు ఇండ్ల మీద ఉన్నటు వంటి కరెంటు తీగలను తొలగించాలని గ్రామంలో ఉన్న విద్యుత్ ని యాంత్రికను తొలగించి ఊరు చివర ఏర్పాటు చేయాలని, అదే విధంగా ఉపాధిహామీ పనిలో మట్టి రోడ్డు ఏర్పాటు చేయాలని, గొంతమ్మ జాతరను ఏర్పాటుపై పాలకవర్గం, గ్రామస్తుల సహకారంతో స్థానిక మంత్రి, కలెక్టర్ దగ్గరికి వెళ్తానని ఆయన అన్నారు. ముఖ్యంగా గ్రామంలో ప్రతి సమస్య ఉన్న నిరంతరం ప్రజల కోసమే పని చేస్తానని అన్నారు. అ దేవిధంగా నూతన పింఛన్ల విషయంలో సంబంధిత అధికారులతో కలిసి మాట్లాడతాను అని అన్నారు. గ్రామంలో ఏ సమస్య ఉన్న తమ దృష్టికి తీసుకురావాలని అని అ న్నారు. సమావేశానికి వచ్చిన గ్రామ స్థాయి అధికారు లందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కె ట్ డైరెక్టర్ మహేష్,తిరు పతిరావు. ఉపసర్పంచ్ బియ్యన రాజయ్య.వార్డు సభ్యులు జక్కుల మహేందర్.గుంటి అ శోక్.మెండ లక్ష్మి.విద్యుత్ శాఖ లైన్మెన్ శ్రీనివాస్.ఏఈఓ రాజ న్న.అంగన్వాడి టీచర్లు బి.జ్యోతి, జి.జ్యోతి, శశిరేఖ, ఏ.ఎన్.ఎం.సుజాత, ఆశ.వి.వో ఏ.శిరీష, కా రోబార్ మెండ మల్లేష్ తో పాటు గ్రామ ప్రజలు మహిళలు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :