Sunday, 13 September 2026 01:12:53 AM
# కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు..

పార్టీ జెండా ఆవిష్కరించిన టిపిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్...

Date : 06 April 2026 12:09 AM Views : 146

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇటీవల కొత్తగా నియామకమైన ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ నూతన కార్యవర్గం మొదటి సమావేశానికి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆదివారం హాజరయ్యారు. బైపాస్ వద్ద శాలువాతో సన్మానించి పుష్పగుచ్చమిచ్చి ఆయనకు ఘన స్వాగతం పలికారు. అధ్యక్షులు డా నరేష్ జాదవ్ కాంగ్రెస్ నాయకులతో కలిసి జిల్లా కాంగ్రెస్ కార్యాలయం లో ఆదివారం కాంగ్రెస్ పార్టీ జెండాటి పి సి సి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆవిష్కరించారు. అనంతరం ఇటీవల స్వర్గస్తులైన కాంగ్రెస్ పార్టీ నూతన జనరల్ సెక్రటరీ అక్కేపల్లి లక్ష్మన్ చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కేపల్లి లక్ష్మణ్ మరణం కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా మన కార్యకర్తలకు ఒక తీరని లోటన్నారు. పార్టీ పట్ల ఆయనకు ఉన్న నిబద్ధత, క్రమశిక్షణ ప్రతి ఒక్కరికీఆదర్శం."ఆయనపవిత్రఆత్మకుశాంతిచేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆయనతోపాటు ఏఐసీసీ జనరల్ సెక్రటరీ సచిన్ సావంత్ ,డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్ , ఇంద్రకరణ్ రెడ్డి , మాజీ ఎంపీ సోయం బాపురావు , మాజీ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు, మాజీ ఎంపీ వేణుగోపాల చారి ,ఆదిలాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ కంది శ్రీనివాస్ రెడ్డి , బోత్ నియోజకవర్గా ఇన్చార్జ్ ఆడే గజేంద్ర, ఆసిఫాబాద్ నియోజకవర్గ ఇన్చార్జ్ శ్యామ్ నాయక్, ఆదిలాబాద్ మున్సిపల్ చైర్ పర్సన్ బండారి అను సతీష్, జిల్లా గ్రంథాలయ చైర్మన్ మల్లెపూల నరసయ్య , ,టీపీసీసీ మాజీ జనరల్ సెక్రెటరీ గండ్రత్ సుజాత, తెలంగాణ రాష్ట్ర కోఆర్డినేటర్ తుల అరుణ్ ,జైనథ్ మార్కెట్ కమిటీ చైర్మన్ అల్లూరి అశోక్ రెడ్డి , ఇచ్చోడా మార్కెట్ కమిటీ చైర్మన్ కుమర సత్యవతి కోటేష్ మాజీ మార్కెట్ చైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ,ఆదిలాబాద్ మాజీ డిసిసి అధ్యక్షులు సాజిద్ ఖాన్, రాష్ట్ర కిసాన్ కాంగ్రెస్ జనరల్ సెక్రెటరీ శ్రీకాంత్ రెడ్డి , మాజీ డిసిసిబి చైర్మన్ అడ్డి బోజా రెడ్డి , జిల్లా కాంగ్రెస్ నాయకులు అశ్విన్ రెడ్డి , మాజీ మున్సిపల్ చైర్మన్ దిగంబర్ పాటిల్ , ఆదిలాబాద్ ఆత్మ కమిటీ చైర్మన్ గిమ్మ సంతోష్ ,జిల్లా సర్పంచుల ఫోరం అధ్యక్షులు ఆసిఫ్ ఖాన్ , సేవాదళ్ జిల్లా అధ్యక్షులు మోతిరామ్ , ఐ ఎన్ టి యు సి జిల్లా అధ్యక్షులు మునిగేలా నర్సింగ్ , కాంగ్రెస్ ముఖ్య నాయకులు అనుబంధ సంస్థల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు .

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :