Sunday, 13 September 2026 03:29:26 AM
# నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్

బోథ్ నుంచి ఏ కార్యాలయం తరలిపోనివ్వను...! ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ఇస్తా..

ఎమ్మెల్యే అనిల్ జాదవ్

Date : 06 August 2026 09:04 AM Views : 115

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండల కేంద్రం నుంచి ప్రభుత్వ భవనం లేకపోవడంతో ఐసీడీఎస్కార్యాలయం తరలిపోనున్నట్లు ప్రచురితమైన వార్తలకు బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ స్పందించారు. బుధవారం విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యేమాట్లాడుతూ ప్రభుత్వ భవనం లేకపోతే ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ప్రభుత్వ కార్యాలయాలు కొనసాగించడానికి సిద్ధం అని అన్నారు. ఎవరు ఆందోళన చెందొద్దని అందరూ ధైర్యంగా ఉండలన్నారు. బోథ్ నుండి ఏ ఒక్క భవనం కూడాతరలిపోనివ్వనని భరోసా ఇచ్చారు. జిల్లా కలెక్టర్ తో మాట్లాడటం జరిగిందని, బోథ్ లో ప్రభుత్వ కార్యాలయాల కొరకు భవనాల ఇబ్బందులు ఉన్నాయన్నది వాస్తవం, నూతన భవనాల కొరకు అనేక సార్లు ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందని, రూ. 12 కోట్లతో బోథ్ లో ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కొరకు మంత్రి కిప్రతిపాదనలు సమర్పించడం జరిగిందని, మంత్రి కూడా తప్పకుండా మంజూరు చేస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు. ప్రభుత్వం భవనాలు మంజూరు చేయకపోతే ఎమ్మెల్యే అధికార నివాసంగా కేటాయించిన బోథ్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాన్ని ప్రజల సౌకర్యాల కొరకు ప్రభుత్వ కార్యాలయాల కోసం అందిస్తానని హామీ ఇచ్చారు.అవసరమైతే రానున్న అసెంబ్లీ సమావేశాల్లో సైతం ఇంటిగ్రేటెడ్ కార్యాలయం కొరకు ప్రస్తావిస్తానన్నారు. ఎలాంటి పరిస్థితులోనైన ప్రజల పక్షానే ఉంటానని, ఏ ఆపద వచ్చిన అండగా నిలబడతానని, నియోజకవర్గ ప్రయోజనాల కోసం కష్టపడతానని తెలిపారు. ఎట్టి పరిస్థితుల్లోనైనా బోథ్ నుంచి ఏ ఒక్క ప్రభుత్వ కార్యాలయం తరలిపోనివ్వనని అన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: