ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల కేంద్రంలోని గ్రా మపంచాయతీ కి ఎదురు గా మేడారం జాతర స్పెష ల్ బస్టాండ్ సోమవారం ప్రారంభించిన ఆర్టీసీ డిఎం ఇందు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడారం జాతరకు వెళ్లే ప్రయా ణికులు కాటారం మండల కేంద్రంలో అందు బాటులో జాతర స్పెషల్ బస్సులను ఏర్పాటు చేశామని ఆమె అన్నారు. ప్రయాణికులందరు సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు. ఈకార్యక్రమంలో భూపాలపల్లి డిపో సుప్రవైజర్లు రాంప్రసాద్, జీ.ఆర్. రెడ్డి, కాటారం సర్పంచ్ పంతకాని సడవలి, ప్రతా పగిరి సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు, కాటారం ఉపసర్పంచ్ కొండగొర్ల బానయ్య, మానేం రాజబాపు, బుర్ర లక్ష్మణ్, మంత్రి సునీల్ తది తరులు పాల్గోన్నారు.
Admin
E Nivas News