Monday, 14 September 2026 07:28:36 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విలోచవరం లో ప్రత్యేక పశు వైద్య శిబిరం

Date : 08 May 2026 04:14 PM Views : 157

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండలం విలోచవరం గ్రామంలో తెలంగాణ పశుగణాభివృద్ధి సంస్థ కరీంనగర్, పెద్దపల్లి జిల్లా కలెక్టర్, జిల్లా పశు వైద్య పశు సంవర్దక శాఖ ఆధ్వర్యంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమంలో భాగంగా మంథని మండలం విలోచవరం గ్రామంలో ప్రత్యేక పశువైద్య శిబిరం నిర్వహించినట్లు మంథని మండల పశువైద్య అధికారి డాక్టర్ టి.రవి కుమార్ పేర్కొన్నారు. ఈ పశు వైద్య శిభిరంలో జబ్బు పడిన 53 పశువులకు చికిత్స అందించి 112 పశువులకు వ్యాధి నిరోధక టీకాలు (ముద్ద చర్మ వ్యాధి మరియు రేబిస్ టీకాలు), 23 పశువులకు చూడి పరీక్షలు, రెండు పశువులకు గర్భకోష వ్యాధులకు చికిత్స, 32 దూడలకు నట్టల నివారణ మందులు పంపిణీ చేశారు. 70% సబ్సిడీ గడ్డి జోన్నల పంపిని, పాడి పశువుల, జీవాల వేసవితాప ఉపశమన యజమాన్య పద్దతులు, పశుపోషణ, వివిధ రకాల పశు గ్రాసాల సాగు పై పాడి రైతులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమం లో ముఖ్య అతిథిగా జిల్లా ఇన్‌చార్జ్ పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ కె.వేణుగోపాల్, సర్పంచ్ కొండ ప్రేమలత - రవీందర్, సహాయక సిబ్బందితో పాటు ఉప సర్పంచ్, వార్డు సభ్యులు వెటర్నరీ లైవ్‌ స్టాక్ సహాయకులు వెంకన్న, వాక్సీ నెటర్ అజయ్, గోపాల మిత్రలు బుద్దర్తి మల్లేష్, పానుగంటి సంజీవ్ కుమార్, కొండయ్య, రామకృష్ణ, గ్రామస్తులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :