Sunday, 13 September 2026 12:48:10 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

అమ్మవారు ప్రజలను చల్లగా ఆశీర్వదిస్తారు

పద్మల్ పూరికా కో అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Date : 19 October 2025 08:53 PM Views : 397

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన గిరిజనుల ఆరాధ్య దైవమైన పద్మల్ పూరి కాకో అమ్మవారిని ఆదివారం నాడు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గిరిజన పూజారులతో పాటు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన పూజారులు ముందుగా మాజీ ఎమ్మెల్యే కు తలపాగా పెట్టిన అనంతరం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు అప్పచెప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ హయాంలోనే నిధులు కేటాయించడం జరిగిందని ఇక్కడ దేవాలయం కూడా నిర్మించిన ఘనత మాకే దక్కిందన్నారు. అంతేకాకుండా ప్రతి యేటా కార్తీక్ మాసం రాగానే 10 రోజులపాటు గిరిజనులు ఆదివాసీలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పోషించుకోవడం చాలా హర్షించదగ్గ విషయం అన్నారు. ఆదివాసీలు ఈ పది రోజులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇక్కడే ఉండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ నైవేద్యాలు వడ్డిస్తూ వారి యొక్క భజనలు చేస్తారని తెలిపారు. వారి పూజల ఫలితంగానే ప్రజలను కూడా అమ్మవారు చల్లగా చూస్తారని ఆయన అన్నారు. అనంతరం తమ ప్రభుత్వం వచ్చాక మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి విజిత్ రావు, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ స్థానిక తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: