Tuesday, 28 July 2026 11:47:50 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

అమ్మవారు ప్రజలను చల్లగా ఆశీర్వదిస్తారు

పద్మల్ పూరికా కో అమ్మవారిని దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

Date : 19 October 2025 08:53 PM Views : 329

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా దండేపల్లి మండలం గుడిరేవు గోదావరి తీరాన గిరిజనుల ఆరాధ్య దైవమైన పద్మల్ పూరి కాకో అమ్మవారిని ఆదివారం నాడు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు గిరిజన పూజారులతో పాటు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. గిరిజన పూజారులు ముందుగా మాజీ ఎమ్మెల్యే కు తలపాగా పెట్టిన అనంతరం అమ్మవారికి కొబ్బరికాయ కొట్టి మొక్కులు అప్పచెప్పుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ టిఆర్ఎస్ హయాంలోనే నిధులు కేటాయించడం జరిగిందని ఇక్కడ దేవాలయం కూడా నిర్మించిన ఘనత మాకే దక్కిందన్నారు. అంతేకాకుండా ప్రతి యేటా కార్తీక్ మాసం రాగానే 10 రోజులపాటు గిరిజనులు ఆదివాసీలు అమ్మవారిని భక్తిశ్రద్ధలతో పోషించుకోవడం చాలా హర్షించదగ్గ విషయం అన్నారు. ఆదివాసీలు ఈ పది రోజులు అత్యంత భక్తిశ్రద్ధలతో ఇక్కడే ఉండి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేస్తూ నైవేద్యాలు వడ్డిస్తూ వారి యొక్క భజనలు చేస్తారని తెలిపారు. వారి పూజల ఫలితంగానే ప్రజలను కూడా అమ్మవారు చల్లగా చూస్తారని ఆయన అన్నారు. అనంతరం తమ ప్రభుత్వం వచ్చాక మరింత అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నడిపెల్లి విజిత్ రావు, మాజీ వైస్ ఎంపీపీ అనిల్ స్థానిక తెరాస నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :