Thursday, 30 July 2026 12:39:27 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

సైకిల్ పోలో ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా బండ జీవరత్నం ఎంపిక...

Date : 12 May 2026 11:01 PM Views : 133

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఈనెల 10న మహారాష్ట్ర నాగపూర్ లో నిర్వహించిన సైకిల్ ఫోలో ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఎన్నికల్లో ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ బండ జీవరత్నం ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన తెలంగాణ సైకిల్ పోలో హైదరాబాద్ అసోసియేషన్ అధ్యక్షుడిగా బండ జీవరత్నం కొనసాగుతున్నారు. పెద్ద బాధ్యత వహిస్తున్న ఆయన సేవలనుగుర్తించి సైకిల్ పోలో ఫెడరేషన్ ఎన్నుకోవడం పట్ల సంతోషం వ్యక్తం చేశారు. ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎ న్నుకోవడం పట్ల పలు జిల్లాల క్రీడా సంఘాలు అధ్యక్ష,, ప్రధాన కార్యదర్శులు అభినందించారు. మరియు మంచిర్యాలఒలంపిక్ అసోసియేషన్ అధ్యక్షులు రఘునాథరెడ్డి తో పాటు సైకిల్ పోలో సీనియర్ క్రీడాకారులు నాలుగు జిల్లాల అధ్యక్ష కార్యదర్శులు అభినందించారు. తెలంగాణ సైకిల్ పోలో సెక్రెటరీ ఆర్. సత్యనారాయణ జీవరత్నమును అభినందించారు. తెలంగాణ ట్రెజరర్ సైకిల్ పోలో వి జగదీశ్వర్ అలాగే సీఎస్ఐ చర్చి కమిటీ సభ్యులు అద్దంకి బాలశౌరి, చందు,తరాల విజయ్ కుమార్, తరాల అజయ్ కుమార్, జాడిపాల్ ప్రశాంత్ సుమన్ చక్రవర్తి, పూలి సుజిత,పాల్సన్,,కె ప్రశాంత్ లు జీవరత్నం ఎంపిక కావడం పట్ల హర్షణ వ్యక్తం చేశారు. అలాగే ప్రభుత్వ ఆశ్రమ బాలికల ఉన్నత పాఠశాల సిబ్బంది, విద్యార్థులు అభినందించారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :