Tuesday, 28 July 2026 11:18:06 PM
# ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం

తడిసిన ప్రతి జొన్నగింజను ఆంక్షలు లేకుండా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి...

ఎమ్మెల్యేఅనిల్ జాదవ్

Date : 09 May 2026 04:26 PM Views : 119

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఇటీవల కురిసిన అకాల వర్షాలు నదిపద్యంలో తడిసిన జొన్న గింజలను ప్రభుత్వం కొనుగోలు చేయాలని బోత్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ డిమాండ్ చేశారు. శనివారం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో రైతుల విజ్ఞప్తి మేరకు నేడు జొన్న కొనుగోలు కేంద్రాన్ని ఎమ్మెల్యే అనిల్ జాదవ్ ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులు ఇప్పటికే చాల నష్టపోయారు సరైన సమయంలో పంటలు కొనుగోలు చేయడం ప్రారంభిస్తే ఈ రోజు ఇన్ని వందల క్వింటల్ల జొన్నలు నీటిపాలు కాకపోయేది అన్నారు. తడిచిన ప్రతి గింజ ఈ ప్రభుత్వం కొనుగోలు చెయాల న్నారు. అదే విధంగా ఇటీవల కాలంలో మా బోథ్ నియోజకవర్గంలో ప్రమాదవశత్తు పంటకాలి నష్టపోయిన రైతులకు తొరగా ప్రత్యేక ప్యాకేజీ ద్వారా నష్టపరిహారం అందించాలని కోరారు. నియోజకవర్గంలోని ఉన్న అన్ని జొన్న కొనుగోలు కేంద్రాలు నేటి నుంచి మొదలు అవుతాయి అని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమం మండల నాయకులు కార్యకర్తలు అభిమానులు సంబంధిత శాఖ అధికారులు తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: