ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం గ్రామంలోని సూరం సమ్మి రెడ్డి రైతు వ్యవసాయ క్షేత్రం లో ఆదివారం జీనేక్స్ సీడ్స్ కంపెనీ ఆధ్వర్యంలో రాజా దొడ్డు రకం పై క్షేత్ర ప్రదర్శన నిర్వహించారు.రైతులు పెద్ద ఎత్తున వచ్చి సందర్శించిమే లైన అధిక దిగుబడినిచ్చేర కం అని తెలిపారు.ఈరకం లో అధిక పిలకలు,అధికకం కి,మొక్క బలంగా ఉండటం వల్ల రోగాలను తట్టుకొని గా లి,వానలకి పడిపోకుండా అ ధిక దిగుబడినిస్తుందని ఈ రకం గింజ అధిక బరువు వ చ్చే గుణం వుంది మొక్కమ ధ్యస్థ ఎత్తు పెరుగును అని కంపెనీ ప్రతినిధి రాజశేఖర్ వివరించారు.ఈకార్యక్ర మం లో కంపెనీ ప్రతినిధులు ఏఎ స్ఎమ్రాజశేఖర్, డిస్ట్రిబ్యూటర్ క్రాంతికుమార్ ట్రేడర్స్,గ ట్టు రమేష్,సిబ్బంది శ్రీనివా స్ పలు గ్రామ రైతులుపా ల్గొన్నారు.
Admin
E Nivas News