ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : వివేకా నంద స్వామి జయంతిని పురస్కరించుకొని బిజెపి రాష్ట్ర నాయకులు చల్ల నారాయణరెడ్డి కాటారం మండల కేంద్రంలోని ఆ మహ నీయుని విగ్ర హానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆ మహనీయుని ఆశయాల సిద్ధాంతాలని పాటిం చాలని, భారతదేశ సౌధాన్ని ప్రపంచ దేశాలకు సాటిన చైతన్య స్వామి వివేకానంద అని అన్నారు. ఆయన కాశ్మీర్ నుంచి క న్యాకుమారి దాకా ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలను సందర్శించి ఈ దేశానికి యువతే బలం యువతే బలంగా ఉంటే ఏదైనా సాధించగలమని చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని అన్నారు. ఈ హిందూ ధర్మంలో పుట్టి ఎవరైనా మతం మార్చుకుంటే తన తల్లిని మార్చుకున్నట్టని చెప్పిన గొప్ప వ్యక్తి అన్నారు. నువ్వు 100 సార్లు ఓటమి చెందిన వెనుకడుగు వేయకుండా నూట ఒకసారి కూడా ప్రయత్నం చేయమని చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద ఈ భారతదేములో ఉన్నటువంటి దుమ్ము దులి మట్టి గాలి నాకు పవిత్రమైనవని, భారతదేశంలో ప్రతి ఒక్క విందు నేను హిందువుగా పుట్టిన గర్విస్తున్నాను నేను హిందువుగా జీవిస్తున్న గర్విస్తున్నాను ఈ స్వామి యొక్క సిద్ధాంతాలను, ఆశయాలను నెమరు వేసుకుంటూ యువతంత ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. యువత గంజా యికి డాక్స్ కు మందుకు మగువకు బానిసలు కా వద్దని దేశం కోసం ధర్మం కోసం సనాతన ధర్మం కో సంజీవించాలని పిలుపునిచ్చారు. ఈ కా ర్యక్రమంలోపాల్గొన్న బి. జె.పి.ఆర్.ఎస్.ఎస్.బజ రంగ్దళ్.హిందూ సంస్థల అందరికీ ధన్య వాదాలు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఫిలిం సెన్సార్ బోర్డు నెం బర్ దుర్గం తిరుపతి నేత, పార్టీ సీనియర్ నాయ కులు జిల్లాల శ్రీశైలం యా దవ్, బొమ్మన భా స్కర్ రెడ్డి, బండ మల్లా రెడ్డి, బొంతల రవీందర్ ముది రాజ్, గోగుల రాజేష్, చిలు ముల శ్రీనివాస్, జి.ఇం జాపూర్ సదానందం, జి. మంత్రి సునీల్, గంట అం కయ్య నేత, కొండ రాము, చిర్ల అశోక్ రెడ్డి, జిలేష్, నిఖిల్ విశ్వవిందు పరిష త్ పెద్దలు కొట్టే శంకరయ్య, జి.దేవరాజ్, జి.గౌరోజు సంతోష్ లు పాల్గొన్నారు.
Admin
E Nivas News