Tuesday, 28 July 2026 10:10:32 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

కాంగ్రెస్ బలోపేతం చేసిన అభ్యర్థి కి మద్దత్తుగా ప్రచారం

మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు

Date : 13 December 2025 08:33 PM Views : 250

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బజార్ హత్నూర్ మండలంలోని దహెగాం గ్రామంలో సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో మాజీ ఎంపీ రాజ్ గోండ్ సేవ సమితి రాష్ట్ర అధ్యక్షులు సోయం బాపూరావు శనివారం పాల్గొన్నారు. గత ప్రభుత్వం పది సంవస్సరాల్లో ప్రజలకు చేసేంది ఏమి లేదని,గ్రామాలను అభివృద్ధిచేసుకోవాలంటే ప్రభుత్వం బలపరిచిన అభ్యర్థి ని గెలిపించుకుంటేఅభివృద్ధి జరుగుతుందన్నారు. పోయిన సర్కారు ఏఒక్క గ్రామంలో డబుల్ బెడ్ రూమ్ లను ఇవ్వలేదని, కానీ ప్రజా ప్రభుత్వం రెండు యేండ్లలో బోథ్ నియోజకవర్గనికి వేల సంఖ్యలో ఇందిరమ్మ ఇండ్లను ఇచ్చిందాన్నారు.ప్రతి ఇంటికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామన్నా కేసీఆర్ ఏఒక్కరికి ఉద్యోగం ఇవ్వలేదన్నారు. కానీ ప్రజా ప్రభుత్వం రెండు యేండ్లలో 60 వేలకు పైగా ఉద్యోగలు ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన భారతి బాయి ఉంగరం గుర్తుకు ఓటేసి గెలిపించుకొని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. గ్రామంలో ఏ అవసరం ఉన్న తనకు సంప్రదించాలని తాను ఎల్ల వేళల అందుబాటులో ఉంటానన్నారు. ప్రచార కార్యక్రమం లో మాజీ కేంద్ర మంత్రి వేణుగోపాల చారి, డిసిసి అధ్యక్షులు నరేష్ జాదవ్, గ్రంథాలయ చేర్మెన్ మల్లెపూల నర్సయ్య, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :