Monday, 02 March 2026 04:58:06 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

ప్రజా సమస్యలపై పోరాడే సిపిఐ(ఎం) అభ్యర్థులను గెలిపించండి

Date : 30 January 2026 04:49 PM Views : 73

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / మహబూబాబాద్ / మరిపెడ, ఉప్పుల రమేష్ : మహబూబాబాద్ జిల్లా మరిపెడ మున్సిపల్ ఎన్నికల్లో సిపిఐఎం అభ్యర్థులను గెలిపించాలని, సిపిఐఎం మండల కార్యదర్శి, కామ్రేడ్ గుండాగాని మధుసూదన్ పిలుపునిచ్చారు. మరిపెడ మున్సిపాలిటీ లోని, 4వ వార్డు నుండి సిపిఎం అభ్యర్థిగా, కామ్రేడ్ బాణాల శైలజ, 5వా వార్డు నుండి కామ్రేడ్ అలువాల మహేష్, 8వ వార్డు నుండి కామ్రేడ్ అల్వాల యాకమ్మ, 12వ వార్డు నుండి కామ్రేడ్ బాణాల రాజన్న, పోటీ చేస్తున్నారు, అనునిత్యం మరిపెడ మున్సిపాలిటీ పరిధిలోని,వార్డులలో ప్రజా సమస్యలపై నిరంతరం పోరాడే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని కోరారు. ఈ మున్సిపాలిటీ ఎన్నికల్లో సిపిఎం అభ్యర్థుల్ని గెలిపించి అభివృద్ధికి, పట్టం కట్టాలని కట్టాలని ఆయన హితోవు పలికారు. ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యులు, కామ్రేడ్స్ బోడపట్ల రాజశేఖర్, ఐద్వా మండల కార్యదర్శి దొంతు మమత, రైతు సంఘం మండల నాయకులు ఎస్.కె షరీఫ్, భయ్యా సురేష్, కేవీపీస్ మండల కార్యదర్శి, బాణాల ఎల్లయ్య, చింతరాల వెంకన్న తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :