Saturday, 13 June 2026 02:26:47 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

గంగా కావేరి సిడ్స్ వారి సూపర్ బోల్ ఫ్లస్,బల్ దేవ్ పై క్షేత్రం స్థాయిలో పరిశీలన

Date : 01 December 2025 09:03 PM Views : 186

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కొమరం భీమ్ఆసిఫాబాద్ జిల్లాలోని మండలంలోని లైన్ గూడ గ్రామంలోని షేక్ వహాబ్ రైతు పంట సేన్ లో గంగా కావేరి సీడ్స్ వారి జీ కె సూపర్ బోల్ ఫ్లస్,జీ కె బల్ దేవ్ సీడ్స్ పై సోమవారం సోమవారంక్షేత్రస్థాయి పరిశీలన నిర్వహించారు. ఈ కార్యక్రమానికి చూట్టు పక్కగ్రామంలోని రైతులు 265 మంది రైతులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆదిలాబాద్ టెరిటారీ ఏ ఎస్ ఎమ్ గాలి రవింధర్ రైతులతో మాట్లాడుతూ గంగా కావేరి సీడ్స్ వారి జీ కె మాట్లాడుతూసూపర్ బోల్ ఫ్లస్,జీ కె బల్ దేవ్ విత్తనం పై రైతులకు వ్యవసాయ క్షేత్రం సీడ్స్ తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ చెట్టు ఏపుగా పెరిగిన పక్కన కోమ్మలు కల్గిగి వుండి పెద్ద పెద్ద కాయలతో దగ్గరి దగ్గరగా కాయలతో అధిక సంఖ్యలో నిండి వుండి ఒక కాయలో ఐదు పచ్చలతో వుండి ఒక పచ్చలలో 8 నుండి 9 గింజలు కల్గి వుండటం వల్ల అధిక బరువు వస్తుందన్నారు. పత్తి తియడం సులువుగా వుంటుందన్నారు. సేల్స్ ఎగ్జిక్యూటివ్ ఎస్ వేణుగోపాల్ మాట్లాడుతూ గంగా కావేరి సీడ్స్ వారి జీ కె బల్ దేవ్, జీకే సూపర్ బోల్ ఫ్లస్ సీడ్స్ పై రైతులకు వ్యవసాయ క్షేత్రం ఈ సీడ్స్ డబ్బా పత్తి పెట్టుకుంటే మంచి దిగుబడి వస్తుంది, చెట్టుకు గాలి తగలడం వల్ల చీడ పీడల నుండి తట్టుకొని శక్తి కల్గి వుండటం వల్ల చెట్లు మంచిగా మంచిగా ఉంటాయని, అధిక దిగుబడి వస్తుందని తెలిపారు. గంగ కావేరి సీడ్స్ జీకే సూపర్ బోల్ ప్లస్ జీకే బల్ దేవ్ సీడ్స్ ఎలాంటి వాతావరణం నైనా తట్టుకునే శక్తి కలిగి ఉండి మళ్లీ మళ్లీ కాపు వచ్చే రకమని, ఇలా మళ్లీ మళ్లీరావటం వల్ల మంచి దిగుబడి వచ్చే అవకాశం ఉందని తెలిపారు. మా కంపెనీలో జోన్న జీకె4009, మొక్కజొన్న 3122 ఈ రకం మనకు అందుబాటులో ఉన్నాయనితెలిపారు. అనంతరం రైతు మాట్లాడుతూ గత అనంతరం మూడు సంవత్సరాలు గా గంగా కావేరి సీడ్స్ వెయటం, జరుగుతుందని రైతు‌ తెలుపారు. ఈ సంవత్సరం 55 ఎకరాలలో 125 ప్యాకెట్లు ఇందులో జీ కే సూపర్ బోల్ ఫ్లస్ 50 బల్ దేవ్ 75 పాకెట్స్ విత్తనాలను వేయడం జరిగిందని తెలుపారు. గత మూడు సంవత్సరం నుండి నాకు మంచి దిగుబడి వస్తుంది అందుకే ఈ రకం పెట్టానని, ఎలాంటి వాతావరణం తట్టు కోనె శక్తి కల్గి వుండి మంచి దిగుబడి వచ్చిందని తెలిపారు. ఈ కార్యక్రమం సెల్స్ ఎక్స్ క్యూటివ్ లు ఎస్ వేణుగోపాల్, మారిశెట్టి స్వామి, ఎమ్ డి ఓ లు, సింగతి సురేష్,శగడ్డం విజెయ్, డిస్ట్రిబ్యూటర్స్, డీలర్స్ షేక్ అల్లావుద్దీన్, షేక్ ఇమ్రాన్, చూట్టు గ్రామంలో అధిక సంఖ్యలో రైతులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :