Wednesday, 29 July 2026 01:35:39 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల డిగ్రీ కళాశాలను సందర్శించిన ఎంపీ

Date : 06 January 2026 05:17 PM Views : 158

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : విద్యార్థులు లేరనే సాకుతో డిగ్రీ కళాశాలను ను నిర్మల్ తరలించిన విద్యా శాఖ అధికారులు తరలించారని పెద్ద పెళ్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ ఆగ్రహం వ్యక్తంచేశారు. మంగళవారం మహాత్మ జ్యోతిబాపూలే డిగ్రీ కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఎంపీపీ విద్యార్థులు, కళాశాల సిబ్బంది ఎంపీ దృష్టికి తీసుకువెళ్లారు. వెంటనే స్పందించిన పెద్దపల్లి ఎంపీ డిగ్రీ కళాశాల ను మంచిర్యాల లోనే కొనసాగించాలని విద్యాశాఖ అధికారులను కోరడం తో తిరిగి మంచిర్యాలలోనే డిగ్రీ కళాశాలను కొనగిస్తున్నారు. విద్యార్థుల కష్టాలను తెలుసుకొని వెంటనే స్పందించిన పెద్దపల్లి ఎంపీకి ధన్యవాదాలు తెలిపి శాలువాతో విద్యార్థులు, కళాశాల సిబ్బంది సన్మానించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ గత పదేండ్ల బిఆర్ఎస్ పాలనలో విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిం దన్నారు. ప్రభుత్వ పాఠశాలలు కళాశాలలకు పక్కాభవనాలు నిర్మించకపోవడంతో రాష్ట్రంలోని చాలా గురుకులాలు అద్దె భవనాలను కొనసాగిస్తున్నాయన్నారు. విద్యార్థుల సమస్యలు పట్టించుకో లేదన్నారు. గత బిఆర్ఎస్ సర్కార్ కు కమిషన్ల పై ఉన్న శ్రద్ధ రాష్ట్ర అభివృద్ధిపై లేదు. కాలేశ్వరం ప్రాజెక్టు దగ్గర నుంచి మొదలుకుంటే మిషన్ భగీరథ, గత ప్రభుత్వ పథకాల్లో అన్నింటిలో కమిషన్లు దండుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలు కాలేజీలను ప్రైవేట్ బిల్డింగ్స్ లో కొనసాగిస్తూ కోట్ల రూపాయల రెంట్లు మాట్లాడుకుని కమిషన్లు దోచుకున్నా రన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విద్యకు మంచి ప్రియారిటి ఇచ్చి విద్యారంగంలో మౌలిక వసతులు కల్పిస్తున్నాం. విద్యాసంస్థలకు పక్కా భవనాలు నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తుం దన్నారు. చదువుతోనే పిల్లల ఉజ్వల భవిష్యత్తు ఉంటుం దన్నారు. విద్యార్థులకు ఏ సమస్య వచ్చినా మీ వెంట నేనుంటా - పెద్దపల్లి ఎంపీ వంశీ క్రిష్ణ స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ పురుషోత్తం ఉపాధ్యాయ సిబ్బంది విద్యార్థులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :