Thursday, 30 July 2026 04:10:54 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

"హలో ఆదివాసి ఛలో ఉట్నూర్" పోస్టర్ల విడుదల

Date : 10 November 2025 08:31 PM Views : 252

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కేరమేరి మండల కేంద్రంలో "హాలో ఆదివాసి ఛలో ఉట్నూర్" పేరుతో ఆదివాసి ధర్మ యుద్ధం పోస్టర్లను సోమవారం ఆదివాసీ నాయకు లు విడుదల చేశారు. ఉట్నూర్ మండల కేంద్రంలోనీ ఎంపీడీవో గ్రౌండ్ లో ఉదయం11 :00 గంటలకు జరగనున్న ఈ భారీ బహిరంగసభ ఆదివాసి సంఘలా సమన్వయ కమిటీ అధ్వర్యంలో ఉమ్మడి జిల్లాల నాయకుల అధ్వర్యంలో ఈ భారీ బహిరంగసభ నిర్వహించనున్నారు. ఎస్టీ జాబితా నుంచీ లంబాడా లను తొలగించడమే ప్రధాన ఎజెండా గా జరగనున్న ఈ సభకు ఆన్ని సంఘాల నాయకులు గ్రామాల పటేల్ దేవారిలు గ్రామాల పెద్దలు, యువకులు మహిళలు అందరు భారీ ఎత్తున పాల్గొని ఈ భారీ బహిరంగసభను విజయావంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కోవ విజయ్ కుమార్, తుడుందేబ్బ జిల్లా అధ్యక్షులు కుమ్రం భీం ఆసిఫాబాద్, ఆదివాసి సంక్షేమ పరిషత్ మండల అధ్యక్షులు పంధ్రం యశ్వంత్ రావు, కేరమెరి పేసా కొఆర్డినేటర్ ఆడ ఆనంద్ రావు, ఆదివాసి సంక్షేమ పరిషత్ నాయకుడు కనక ప్రభాకర్, కొలం సంఘం మండల నాయకుడు కుంరం మారుతి, విద్యార్థీ సంఘం మండల అధ్యక్షులు సెడ్మకి తుకారాం, మరియు రాయ్ సెంటర్ తుడుందేబ్బ, అదివాసి సంక్షేమ పరిషత్ , విద్యార్థీ సంఘం యువజన సంఘం నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :