Wednesday, 29 July 2026 09:12:03 PM
# రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు...

కోకాపేట్ క్రషర్లపై బీఆర్‌ఎస్ నేతల ఆరోపణలు అవాస్తవం...

ఎమ్మెల్యే నవీన్ యాదవ్

Date : 11 March 2026 10:50 PM Views : 171

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కోకాపేట్ క్రషర్లపై టిఆర్ఎస్ నేతలు ఆరోపణలు అవాస్తవమని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ఆరోపించారు. నియోపోలిస్ ప్రాంతంలోని క్రషర్లను బుధవారం ఎమ్మెల్యే నవీన్ యాదవ్ సందర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బీఆర్‌ఎస్ నేతలు దాసోజు శ్రవణ్ మరియు ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్ చేస్తున్న అక్రమ క్రషర్ల ఆరోపణలను తీవ్రంగా ఖండించారు. సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులను లక్ష్యంగా చేసుకుని బీఆర్‌ఎస్ నేతలు చేస్తున్న విమర్శలు తగవని, నిజ నిర్ధారణ కమిటీకి కనీస వాస్తవాలు తెలియకుండానే మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. ముఖ్యంగా కోకాపేట్ భాగ్యలక్ష్మి క్రషర్ యూనిట్‌కు సంబంధించి ప్రభుత్వం జారీ చేసిన అన్ని రకాల అనుమతి పత్రాలను ఆయన స్వయంగా మీడియాకు చూపించారు. అన్ని అనుమతులు ఉన్న క్రషర్లను అక్రమమని ప్రచారం చేయడం కేవలం బ్లాక్‌మెయిల్ రాజకీయాల్లోభాగమేనని ధ్వజమెత్తారు. ఎన్నికల్లో ప్రజలు తిరస్కరించినప్పటికీ, కాంగ్రెస్ ప్రభుత్వంపై బురద జల్లడమే పనిగా బీఆర్‌ఎస్ నేతలు వ్యవహరిస్తున్నారని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సీఎం రెడ్డి మరియు ఇతర కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆయన వెంట ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: