Wednesday, 29 July 2026 01:34:57 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

వాహనదారులు ధ్రువపత్రాలు సరిగా ఉంచుకోవాలి..

రవాణా శాఖ కమిషనర్ రవీందర్

Date : 13 January 2026 10:08 PM Views : 159

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రోడ్లపై వెళ్లేటప్పుడు ప్రతి ఒక్క వాహణ దారునికి అన్ని ధ్రువీకరణ పత్రాలు తప్పనిసరిగా ఉండాలని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా రవాణా శాఖ కమిషనర్ రవీందర్ పేర్కొన్నారు. మంగళవారం లక్షేట్టి పేట పట్టణంలోని కళాంజలి ఫంక్షన్ హాల్లో ఏర్పాటు చేసిన డ్రైవర్ల సమావేశంలో ముఖ్యఅతిథిగా పాల్గొని ఆయన మాట్లాడారు. జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల కార్యక్రమంలో భాగంగా ఈ కార్యక్రమం నిర్వహించామని కమిషనర్ తెలిపారు. ప్రతి ఆటో డ్రైవర్, టాటా ఏసీ యాజమాని తమ వాహనాలు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు ఫిట్నెస్, మరియు లైసెన్స్, రిజిస్ట్రేషన్, ఇన్సూరెన్స్ పత్రాలు తప్పనిసరి కలిగి ఉండాలని సూచించారు. ఆటోలలో పరిమితికి మించి ఓవర్లోడ్ తీసుకెళ్లరాదని అది ప్రయాణికులకు ఇబ్బంది కలుగుతుందని అన్నారు. రోడ్డుపై వెళ్లే ప్రతి వాహనదారుడు అన్ని ధ్రువీకరణ పత్రాలు ఉండాలని లేనిచో వారు వాహన యజమానులపై కేసులు నమోదు చేస్తారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల రవాణా శాఖ అధికారి గోపీ కృష్ణ ఆర్టిఏ మెంబర్ అంకతి శ్రీనివాస్, ఏ ఎంవీఐలు ఖాసీం, సూర్య తేజ, లెనిన్ లక్షట్టిపేట ఎస్సై గోపతి సురేష్ తదితర సంబంధిత అధికారులు ఆటో డ్రైవర్లు , స్కూల్ బస్సు డ్రైవర్స్, కార్ డ్రైవర్స్, వాహన యాజమాన్లు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :