Saturday, 13 June 2026 01:14:27 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

Date : 15 April 2026 12:23 AM Views : 134

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జ్యోతిరావు పూలే జయంతినీ మొదలుకొని నేడు అంబే ద్కర్ జయంతి వరకు ఆ మహనీయుల స్ఫూర్తితో దీక్షమొదలుపెట్టి అంబే ద్కర్ జయంతి వరకు ప్ర తాపగిరి సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు.బహుజ న అందరికీ దీక్ష విరవింప జేసే సందర్భంగా భోజనం ఏర్పాటు చేశారు.మంగళ వారం తో దీక్ష విరమింప చేశామని,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ ఈ నియోజ కవర్గంలో బహుజనుల మ హనీయులు చరిత్ర తెలవ డం కోసం ఈ దీక్ష తీసుకో వడం జరిగింది.ప్రతి సంవ త్సరం ఇలానే కొనసాగిస్తా మని,40.సంవత్సరాలు ఏలిన వారు ఈ ప్రాంతం లో బహుజనుల చరిత్రను బయటకు తీస్తే వాళ్లకు అ వగాహన వస్తుందని,మ హనీయుల చరిత్ర తుంగ లోతొక్కారనిఆయనమండిపడ్డారు.ఇప్పటికైనా ప్ర జా నీకం మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరికి తె లియజేయవలసిన అవ సరం మాపై ఉందని ఆయ న అన్నారు.ఏనాడైనా బ హుజనుల జోలి ప్రస్తుత మంథని ఎమ్మెల్యేకు వ చ్చిందా అని,అన్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్. మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అం బేద్కర్ రాజ్యాగంపట్ల నే ను ఐదు సంవత్సరాలు ప్ర జలకుసేవచేశానని,బహుజనవాదంతో ఇలాంటి దీక్ష పూలు కోవడం మదన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని.మహిళలను కూడా వచ్చేసరికి దీక్ష చేపడ తా మని అన్నారు.మదన్న చె ప్పినట్టు మహనీయుల చ రిత్ర ప్రతి ఒక్కరికి తెలియ జేసే అవసరం ఉంది ఎంతై నా ఉందని.మన నియో జ కవర్గంలో మంచి స్పందన కులమతాలకు అతీతం గావస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం స ర్పంచ్ పంతకాని సడవ లి.టిఆర్ఎస్ పార్టీ ఇంచా ర్జ్ మండల అధ్యక్షులు జో డు శ్రీనివాస్.తో పాటు నా యకులు యువనాయకు లు అభిమానులు తదిత రులు పాల్గొని దీక్ష విరమ ణ విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :