Wednesday, 29 July 2026 10:37:20 PM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

మహనీయుల స్ఫూర్తితో దీక్ష నేటితో విరవింపజేశాం

మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్

Date : 15 April 2026 12:23 AM Views : 150

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జ్యోతిరావు పూలే జయంతినీ మొదలుకొని నేడు అంబే ద్కర్ జయంతి వరకు ఆ మహనీయుల స్ఫూర్తితో దీక్షమొదలుపెట్టి అంబే ద్కర్ జయంతి వరకు ప్ర తాపగిరి సర్పంచ్ వూర వెంకటేశ్వరరావు.బహుజ న అందరికీ దీక్ష విరవింప జేసే సందర్భంగా భోజనం ఏర్పాటు చేశారు.మంగళ వారం తో దీక్ష విరమింప చేశామని,మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అన్నారు. ఈ సందర్భంగా మధుకర్ మాట్లాడుతూ ఈ నియోజ కవర్గంలో బహుజనుల మ హనీయులు చరిత్ర తెలవ డం కోసం ఈ దీక్ష తీసుకో వడం జరిగింది.ప్రతి సంవ త్సరం ఇలానే కొనసాగిస్తా మని,40.సంవత్సరాలు ఏలిన వారు ఈ ప్రాంతం లో బహుజనుల చరిత్రను బయటకు తీస్తే వాళ్లకు అ వగాహన వస్తుందని,మ హనీయుల చరిత్ర తుంగ లోతొక్కారనిఆయనమండిపడ్డారు.ఇప్పటికైనా ప్ర జా నీకం మహనీయుల చరిత్రను ప్రతి ఒక్కరికి తె లియజేయవలసిన అవ సరం మాపై ఉందని ఆయ న అన్నారు.ఏనాడైనా బ హుజనుల జోలి ప్రస్తుత మంథని ఎమ్మెల్యేకు వ చ్చిందా అని,అన్నారు. ఈ సందర్భంగా మాజీ జిల్లా పరిషత్ చైర్పర్సన్ జక్కు శ్రీ హర్షిని రాకేష్. మాట్లాడుతూ రాజ్యాంగ నిర్మాత అయినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అం బేద్కర్ రాజ్యాగంపట్ల నే ను ఐదు సంవత్సరాలు ప్ర జలకుసేవచేశానని,బహుజనవాదంతో ఇలాంటి దీక్ష పూలు కోవడం మదన్నకు ప్రత్యేకంగా ధన్యవాదాలు అని.మహిళలను కూడా వచ్చేసరికి దీక్ష చేపడ తా మని అన్నారు.మదన్న చె ప్పినట్టు మహనీయుల చ రిత్ర ప్రతి ఒక్కరికి తెలియ జేసే అవసరం ఉంది ఎంతై నా ఉందని.మన నియో జ కవర్గంలో మంచి స్పందన కులమతాలకు అతీతం గావస్తుందని అన్నారు.ఈ కార్యక్రమంలో కాటారం స ర్పంచ్ పంతకాని సడవ లి.టిఆర్ఎస్ పార్టీ ఇంచా ర్జ్ మండల అధ్యక్షులు జో డు శ్రీనివాస్.తో పాటు నా యకులు యువనాయకు లు అభిమానులు తదిత రులు పాల్గొని దీక్ష విరమ ణ విజయవంతం చేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :