Wednesday, 29 July 2026 12:44:47 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

శోభాయమానంగా నూతన ధ్వజస్తంభ ప్రతిష్టాపన

Date : 08 November 2025 11:39 AM Views : 250

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : మంచిర్యాల జిల్లా లక్షెట్టిపేట మున్సిపాలిటీ పరిధిలోని శ్రీ వాసవి మాత కన్యాకపరమేశ్వరి ఆలయంలో శుక్రవారం భక్తి శ్రద్ధల నడుమ మహా శోభాయమానంగా నూతన ద్వజస్తంభ ప్రతిష్ఠాపన మరియు నవగ్రహాల ప్రతిస్థాపన మహోత్సవం ఘనంగా నిర్వహించారు. దాతల సహకారంతో, వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య రెండు రోజులపాటు హోమాలు, ప్రత్యేక పూజలు, వేదమంత్రఘోషల మధ్య ఈ పవిత్ర కార్యం విజయవంతంగా పూర్తఅవుతుంది. భక్తులుదాతలు, శ్రీ వాసవి కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో పాల్గొని వాసవి మాత ఆలయ ప్రాంగణాన్ని ఆధ్యాత్మిక వాతావరణంతో నిండిపోయింది. వేదపండితుల మంగళవాద్యాలు, దీపారాధన, మంత్రోచ్చారణలతో ఆలయ వాతావరణం మరింత పవిత్రంగా మారింది. మహోత్సవంలో పాల్గొన్న దాతలకు ఆలయ కమిటీ ప్రత్యేక సత్కారం చేశారు. నూతన ద్వజస్తంభం ప్రతిమను ప్రతిష్ఠించి, నవగ్రహాల ఆవాహనతో భక్తులందరూ పునీతమైన క్షణాలను అనుభవించారు.ఈ పుణ్యకార్యక్రమం ముగింపు సందర్భంలో అన్నదానం నిర్వహించారు. ఈ పుణ్య కార్యక్రమానికి స్థానిక ప్రజలు, భక్తులు, మహిళా సంఘాలు, యువతలు పెద్ద సంఖ్యలో పాల్గొని, ఈ ధార్మిక కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.ఈ కార్యక్రమం లో ఆలయ కమిటీ సభ్యులు కొత్త వెంకటేశ్వర్లు, మైలారపు సుధాకర్, తాటి కొండ శ్రీనివాస్, పాలకుర్తి లచ్చన్న, మాజీ మున్సిపల్ చేర్మెన్ నల్మస్ కాంతయ్య, మాజీ వార్డ్ కౌన్సిలర్ చింత సువర్ణ అశోక్ కుమార్ మరియు భక్తులు, పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: