Thursday, 30 July 2026 12:40:16 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

ఘనంగా మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలు...

విద్యారంగంలో భార్యాభర్తల కృషి మరువలేనిది

Date : 11 April 2026 09:54 PM Views : 93

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మహాత్మ జ్యోతిబాపూలే జయంతి వేడుకలను శనివారం విద్యాసంస్థల తో పాటు ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పలువురు విద్యావంతులు మాట్లాడుతూ మహాత్మ జ్యోతిబాపూలే సావిత్రిబాయి పూలే దంపతులు విద్యారంగానికి చేసిన సేవలు ఎన్నటికీ దేశానికి ఆదర్శమన్నారు. నేడు మహిళలంతా ఉద్యోగరీత్యా పలు రంగాల్లో ఉన్నారంటే దానికి నిదర్శనం సావిత్రిబాయి పూలే అని గుర్తు చేశారు. మహాత్మ జ్యోతిబాపూలే ఎన్ని అవమానాలు భరించిన పట్టించుకోకుండా తాను అనుకున్న లక్ష్యాన్ని సాధించిన గొప్ప మహనీయుడు అన్నాడు. నేడు ఆయన పేరుతో ప్రభుత్వాల సైతం విద్యాసంస్థలను నెలకొల్పి బడుగు బలహీన వర్గాల విద్యార్థులకు విద్యానందించడం చిరస్మరణీయమన్నారు.

విద్యాసంస్థల్లో విద్యార్థులు వ్యాసరచన ఉపన్యాస పోటీల్లో పాల్గొనడంతో పాటు వారి యొక్క జీవిత కథను కనులకు కట్టినట్టుగా నాటక ప్రదర్శన నిర్వహించి పలువురుని ఆకట్టుకున్నారు. పోటీలలో గెలుపొందిన విద్యార్థులకు ఆయా పాఠశాలల ప్రధాన ఆచార్యులు బహుమతులు అందజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :