Friday, 11 September 2026 09:30:06 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

తెలంగాణ ఉద్యమకారులకు లబ్ది సమకూరేల చర్యలు చేపట్టండి

వర్దిల్లు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతీ

Date : 04 August 2026 06:55 PM Views : 122

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : తెలంగాణ రాష్ట్ర ఏర్పటులో కీలక పాత్ర పోషించి అహర్నిశలు శ్రమించిన ఉద్యమకారులకు సంక్షేమ పథకాలు చేరేలా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ మానిఫెస్టో చైర్మన్, ఐటి శాఖ మంత్రి దుద్దిళ్ళ శ్రీధర్ బాబులను వర్దిల్లు తెలంగాణ వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతీ కోరారు. వర్దిల్లు తెలంగాణ ఉద్యమ సంస్థ ద్వి దశాబ్ది సన్నహాక సమావేశం మంగళవారం మంథనిలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2006 లో ఆవిర్బావమైన ఈ ఉద్యమ సంస్థ ప్రతినిధి బృందం ముఖ్యమంత్రి, ఐటి శాఖా మంత్రులతో పాటు కే కే నేతృత్వం లోని కమేటీ సభ్యుల తో ప్రాతినిధ్యం చేయనున్నామన్నారు. ఇరవై వసంతాల ఉత్సవాన్ని పురస్కరించుకొని మంథని నియోజకవర్గం లో పోరుబాట పట్టిన ఉద్యమ కారులను స్వాగతిస్తున్నమన్నారు. ఉద్యమకారుల ఐక్య వేదికగా మంథని చౌరస్తా లో పోష్టర్ల ఆవిష్కరణ చేస్తున్నామన్నారు. ఈ సందర్బంగా ఫోటో ఎగ్జబిషన్, బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయన్నారు. రాష్ట్ర పోరాట శ్రేణులకు సత్వరమే ప్రయోజనాలు కలిపించేలా ముందుకేగుతామని, నేటి నుంచి శుక్రవారం వరకు నిర్వహించే ఉద్యమకారుల సంక్షేమ బావుటా లో మంథని నియోజకవర్గ స్థాయి ఉద్యమ కారులు పాల్గోని సంఘీభావం తెలుపాలని వ‌ర్దిల్లు తెలంగాణ ఉద్యమ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు కొండేల మారుతి కోరారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :