Wednesday, 29 July 2026 09:06:09 PM
# కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు..

ఏసీబీ వలలో అటవీ క్షేత్ర అధికారి..

Date : 10 April 2026 10:28 PM Views : 154

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : ఆదిలాబాద్ జిల్లా బోత్ అటవీ క్షేత్ర అధికారి ఆలయంలో గురువారం ఏసీబీ అధికారులు దాడి చేసి 15000 లంచం తీసుకుంటున్న అడవి క్షేత్ర అధికారి ప్రణయ్ తో పాటు జూనియర్ అసిస్టెంట్ పరుశురాం రెడ్డి హండ్రెడ్ గా పట్టుకున్నారు. ఏసీబీ డిఎస్పి మధు వివరాలు తెలిపారు. ఉపాధి హామీ కింద మొక్కలకు నీరు పోసిన వ్యక్తికి రూ. 5.9 లక్షల బిల్లు మంజూరైంది. బిల్లు విడుదల కోసం అటవీ క్షేత్ర అధికారి ప్రణయ్, జూనియర్ అసిస్టెంట్ పరశురాం ఆ వ్యక్తిని రూ. 40 వేలు డిమాండ్ చేశారు. బాధితుడు రూ. 15 వేలు ఇవ్వడానికి అంగీకరించాడు. లంచం ఇవ్వడం ఇష్టం లేని బాధపడుతుంది ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. వారి సూచన మేరకు అటవీశాఖ కార్యాలయంలో గురువారం డబ్బులు తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు వారిని రెడ్ హ్యాండ్‌గా పట్టుకుని రిమాండ్ కు పంపినట్లు డీఎస్పీ జి. మధు తెలిపారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: