ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మీనాక్షి నటరాజన్తో మంత్రి కొండా సురేఖ కడియం శ్రీహరి పై ఫిర్యాదు చేశారు . తన పనితాను చేసుకుంటుంటే అనవసరంగా తనను బయటకు రప్పిస్తున్నారని కొండా సురేఖ తెలిపినట్లు సమాచారం. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని మంత్రి మీనాక్షీ సూచించారు. బీసీ లీడర్గా పార్టీలో పెద్ద బాధ్యత ఉందని, ఆ దిశగా పనిచేయాలని కొండా సురేఖకు మంత్రి సూచించినట్లు తెలిసింది. తిరిగి తన పనుల్లో కడియం శ్రీహరి కల్పించుకోవద్దని చెప్పాలని కోరారు.
Admin
E Nivas News