ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / పెద్దపల్లి /మంథని : ఐటీ, పరిశ్రమల, శాసనసభ వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబు, రాష్ట్ర యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు జక్కిడి శివ చరణ్ రెడ్డి, మంథని నియోజకవర్గ యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు చీమల సందీప్ ల సూచన మేరకు మంథని మండలం లక్కేపూర్ గ్రామంలో కాంగ్రెస్ నూతన గ్రామ కమిటీని ఎన్నుకున్నట్లు మంథని మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు సాధుల శ్రీకాంత్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధ్యక్షులుగా పండుగ సన్నీ, ఉపాధ్యక్షులుగా Md ఫహీమ్, ప్రధాన కార్యదర్శిగా మారుగోని సాయి, కార్యదర్శిగా బడికెలా రాహుల్, కోశాధికారిగా MD ఇమ్రాన్, అధికార ప్రతినిధిగా నాంపెల్లి అజయ్, ప్రచార కమిటీ కన్వినర్ గా మంథని సందీప్, కార్యవర్గ సభ్యులుగా అరెల్లి శ్రీధర్, మెరుగు హరీష్, దూడపాక రవి, బూడిద సాయి, దాపరి లోకేష్, దూడపాక శ్రీకాంత్, బూడిద సుమంత్, బడికెలా అరుణ్, ఆకాష్, దూడపాక అరుణ్ లను ఎన్నుకున్నారు. ఈ సందర్బంగా యూత్ కాంగ్రెస్ మంథని మండల అధ్యక్షులు సాదుల శ్రీకాంత్ మాట్లాడుతూ పార్టీని భలోపేతం చేయడానికి ఉత్సహంగా పనిచెయ్యాలని, రాబోయే స్థానిక సంస్థ ఎన్నికల్లో ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేసి పార్టీ గెలుపు కోసం కృషి చెయ్యాలని పిలుపునిచ్చారు.అనంతరం నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలియచేశారు. ఇప్పటివరకు అక్కేపెల్లి, పుట్టపాక, దుబ్బాపల్లి, బెస్తపల్లి, చిల్లపల్లి, సిరిపురం, గద్దలపల్లి, లక్కేపూర్ యూత్ కాంగ్రెస్ కమిటీలను పూర్తి చేయడం జరిగిందని త్వరలోనే మండలంలోని అన్ని గ్రామాలలో యూత్ కాంగ్రెస్ కమిటీలను నియమించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో NSUI డివిజన్ అధ్యక్షులు కేక్కర్ల సందీప్, గ్రామ శాఖ అధ్యక్షులు ఇసంపల్లి శ్రీనివాస్, sc సెల్ మంథని మండల అధ్యక్షులు మంథని రాకేష్, సీనియర్ నాయుకులు కూర కోటేష్, sc సెల్ గ్రామ శాఖ అధ్యక్షులు అరెళ్ల శ్రీధర్, PACS డైక్టర్ కొత్త శ్రీనివాస్, మైనారిటీ మండల ఉపాధక్షులు MD సల్మాన్, యూత్ కాంగ్రెస్ సీనియర్ నాయుకులు మంథని కుమార్, ఎరుకల ఎల్లయ్య, మాజీ గ్రామ శాఖ అధ్యక్షులు కూర కుమార్ తదితరులు పాల్గొన్నారు.
Admin
E Nivas News