Monday, 02 March 2026 03:23:03 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

మాదిగ అమరవీరులకు ఘన నివాళులు

ఎమ్మార్పీఎస్ కాటారం మండల అధ్యక్షులు మంథే న చిరంజీవి మాదిగ

Date : 01 March 2026 03:22 PM Views : 13

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాటారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీ కరణ కోసం అమరులైన అమరులకు ఎమ్మార్పీఎస్ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగిందనీ మండల అధ్యక్షుడు మంథేన చిరంజీవి మాదిగ అన్నారు. ఆయన మాట్లాడుతూ. మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంలో భాగంగా అమరులైన వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని వారి త్యాగం వల్లనే వర్గీకరణ ఫలితాలు పొందుతున్నామని అన్నారు. అదేవి ధంగా ఎమ్మార్పీఎస్ సీనియార్ నాయకులు వేమునూరి జక్కయ్య మాట్లాడుతూ ఎస్సి సామాజిక వర్గంలో ఎన్నో పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగ పోరాటంతో పాటు అమరుల త్యాగాలు సైతం వెలకట్టలేనీవని పేర్కొన్నారు. అదే విధంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం బలమైన ఉద్యమం అని అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. వర్గీ కరణ ఫలితాలు మాదిగలు ఉప కులాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమునూరి జక్కయ్య, ఆత్కూరి శంకర్, మంథేన సమ్మయ్య, తూకారం కోమురయ్య, దుర్గప్రసాద్, రాజేందర్, తోపాటు తదితరులు పాల్గోన్నరు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :