Tuesday, 28 July 2026 10:19:40 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

మాదిగ అమరవీరులకు ఘన నివాళులు

ఎమ్మార్పీఎస్ కాటారం మండల అధ్యక్షులు మంథే న చిరంజీవి మాదిగ

Date : 01 March 2026 03:22 PM Views : 144

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : కాటారం మండల కేంద్రంలో ఎస్సీ వర్గీ కరణ కోసం అమరులైన అమరులకు ఎమ్మార్పీఎస్ మరియు కుల సంఘాల ఆధ్వర్యంలో ఘన నివాళులు అర్పించడం జరిగిందనీ మండల అధ్యక్షుడు మంథేన చిరంజీవి మాదిగ అన్నారు. ఆయన మాట్లాడుతూ. మందకృష్ణ మాదిగ చేసిన పోరాట ఫలితంలో భాగంగా అమరులైన వారికి ఘన నివాళులు అర్పించడం జరిగిందని వారి త్యాగం వల్లనే వర్గీకరణ ఫలితాలు పొందుతున్నామని అన్నారు. అదేవి ధంగా ఎమ్మార్పీఎస్ సీనియార్ నాయకులు వేమునూరి జక్కయ్య మాట్లాడుతూ ఎస్సి సామాజిక వర్గంలో ఎన్నో పోరాటాలు చేసిన మందకృష్ణ మాదిగ పోరాటంతో పాటు అమరుల త్యాగాలు సైతం వెలకట్టలేనీవని పేర్కొన్నారు. అదే విధంగా ఎమ్మార్పీఎస్ ఉద్యమం బలమైన ఉద్యమం అని అమరుల త్యాగాలు మరువలేనివని అన్నారు. వర్గీ కరణ ఫలితాలు మాదిగలు ఉప కులాలు అనుభవిస్తున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో వేమునూరి జక్కయ్య, ఆత్కూరి శంకర్, మంథేన సమ్మయ్య, తూకారం కోమురయ్య, దుర్గప్రసాద్, రాజేందర్, తోపాటు తదితరులు పాల్గోన్నరు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: