Tuesday, 15 September 2026 06:25:11 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు-

Date : 29 March 2026 09:55 PM Views : 216

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల నేతకాని సమాజ అభివృద్ధి కోసం విద్య, వైద్యం పేద కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా నేతకాని సేవ ఫౌం డేషన్ నిరంతరం కృషి చే స్తుందని ఫౌండేషన్ అధ్య క్షుడు కుమ్మరి అశోక్,కార్య దర్శి గంట దేవదాస్ తెలి పారు.ఆదివారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వా మి దేవస్థానం ఫంక్షన్ హాల్‌ లో నిర్వహించిన నేతకాని ప్రజాప్రతినిధులు,ఉద్యోగు ల సన్మాన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొనిమాట్లాడారు.ఈసందర్భంగా వారు మాట్లాడు తూ,సమాజంలో వెనుక బ డిన పేద నేతకాని కుటుం బాలకు విద్య,వైద్యం రంగా ల్లోఆర్థిక సహాయ సహకా రాలు అందించేందుకు ఫౌం డేషన్ కట్టుబడి ఉందన్నా రు.యువత విద్యలోముం దుకు రావాలని,సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నేతకాని సమాజ ఐక్య తతోనే అభి వృద్ధి సాధ్యమని,సేవాకా ర్యక్రమాల ద్వారా ప్రతి కు టుంబానికి చేరువ కావడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించి, సమాజానికి అండగా నిలు స్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కోశాధికా రి దుర్గం సాగర్ బాబు నేత, ఉపాధ్యక్షులు గాలి సడు వలి,గోగుల రాజేష్,కార్యద ర్శులు బీరెల్లి రాజయ్య,డోం గిరి రవి,సలహాదారులు గం ట సమ్మయ్య,కొండగొర్ల రా మ్ నారాయణ,ప్రచార కార్య దర్శులు కొండా రామ్,బీరెల్లి మహేష్ తదితరులతో పా టుస్థానికప్రజాప్రతినిధులు,ఉద్యోగులు,నేతకాని కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: