Thursday, 30 July 2026 12:40:56 AM
# మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు

నేతకాని సమాజ అభ్యున్న తికి ఫౌండేషన్ ఏర్పాటు-

Date : 29 March 2026 09:55 PM Views : 189

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండల నేతకాని సమాజ అభివృద్ధి కోసం విద్య, వైద్యం పేద కుటుంబాల సంక్షేమం లక్ష్యంగా నేతకాని సేవ ఫౌం డేషన్ నిరంతరం కృషి చే స్తుందని ఫౌండేషన్ అధ్య క్షుడు కుమ్మరి అశోక్,కార్య దర్శి గంట దేవదాస్ తెలి పారు.ఆదివారం మండల కేంద్రంలోని అయ్యప్ప స్వా మి దేవస్థానం ఫంక్షన్ హాల్‌ లో నిర్వహించిన నేతకాని ప్రజాప్రతినిధులు,ఉద్యోగు ల సన్మాన కార్యక్రమంలో వారు ముఖ్య అతిథులుగా పాల్గొనిమాట్లాడారు.ఈసందర్భంగా వారు మాట్లాడు తూ,సమాజంలో వెనుక బ డిన పేద నేతకాని కుటుం బాలకు విద్య,వైద్యం రంగా ల్లోఆర్థిక సహాయ సహకా రాలు అందించేందుకు ఫౌం డేషన్ కట్టుబడి ఉందన్నా రు.యువత విద్యలోముం దుకు రావాలని,సమాజ అభివృద్ధికి ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.నేతకాని సమాజ ఐక్య తతోనే అభి వృద్ధి సాధ్యమని,సేవాకా ర్యక్రమాల ద్వారా ప్రతి కు టుంబానికి చేరువ కావడమే తమ లక్ష్యమని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలను విస్తరించి, సమాజానికి అండగా నిలు స్తామని హామీ ఇచ్చారు. ఈకార్యక్రమంలో కోశాధికా రి దుర్గం సాగర్ బాబు నేత, ఉపాధ్యక్షులు గాలి సడు వలి,గోగుల రాజేష్,కార్యద ర్శులు బీరెల్లి రాజయ్య,డోం గిరి రవి,సలహాదారులు గం ట సమ్మయ్య,కొండగొర్ల రా మ్ నారాయణ,ప్రచార కార్య దర్శులు కొండా రామ్,బీరెల్లి మహేష్ తదితరులతో పా టుస్థానికప్రజాప్రతినిధులు,ఉద్యోగులు,నేతకాని కుల బంధువులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :