Thursday, 30 July 2026 01:46:44 PM
# పదవీ విరమణ చేసిన ఉపాధ్యాయుడు బిరుదు మధుసూదన్ దంపతులకు ఘన సన్మానం # తుగ్గలి పోలీస్ స్టేషన్ కు తొలి మహిళ ఏఎస్ఐ గా బాధ్యతలు చేపట్టిన మేరీ.జయంతి # మద్దూరులో ఇంటింటికి కూటమి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్ # వేంపెంట గ్రామంలో టిడిపి రెండేళ్ల పాలనలో అభివృద్ధిలో ముందడుగు:-కంభం.మోహన్ గౌడ్(బిసి సెల్ మండల అధ్యక్షుడు) # ఆత్మకూరు పట్టణంలో ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమం # బాధితులకు సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను వేంపెంట మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ తో కలిసి పంపిణీ చేసిన ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # అటవీ శాఖ క్షేత్రాధికారి ఇంట్లో దొంగతనం... # కనులవిందు చేస్తున్న గుండాల జలపాతం.. # వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి... # రాళ్లవాగును పరిశీలించిన సిపి... # తెలంగాణలో బియ్యం ధరలకు రెక్కలు... # కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

భూమి కబ్జాకు పాల్పడిన వారిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధితుడు వెంకటస్వామి

Date : 22 February 2026 12:08 PM Views : 371

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : జిల్లాలోని కాటారం మండలం లోని పోతుల వాయి శివారులో గల భూమిని కబ్జాకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని గురుదేవుని వెంకటస్వామి అనే వ్యక్తి స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేశారు. వివరాల్లోకి వెళితే మల్హాల్ రావు మండలానికి చెందిన అజ్మీర చందు నాయక్ అజ్మీర సమ్మయ్యలతో కలిసి ముత్యాల సత్యం అనే నన్ను నమ్మించి భూమి పట్ట చేస్తామని కొన్ని తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకుని కబ్జాకు పాల్పడ్డారని వివరించారు. గతంలో నాకు సంబంధించినటువంటి పోతుల వాయి శివారులో 235 సర్వే నెంబర్లో నేను అమ్మినట్లుగా ఇల్లు లేకున్నా ఇంటి నెంబర్ వేసి పంచాయతీ కార్యదర్శి సరస్వతి చేసినట్టుగా 2001. సంవత్సరంలో ఆమె సంతకాన్ని ఫోర్జరీ చేసి నా భూమిని కాజేసే ప్రయత్నం చేశారని తెలిపారు. ఆ విషయ మై జిల్లా ఉన్నతాధికారులను సంప్రదించగా ఆ రిజి స్ట్రేషన్ మోసం అని తేలిందని, వీరితో పాటు ఒక్క ప్రభుత్వ టీచర్ కలిసి నా భూమి అమ్మినట్టుగా తప్పుడు ప్రచారం చేసుకుంటూ భూమిని కాజేసే ప్రయత్నం చేస్తున్నారని నా భూమి నాకు చెందే విధంగా చట్ట పరంగా చర్యలు తీసుకోవాలని బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :