Tuesday, 15 September 2026 06:11:31 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆకట్టుకున్నరంగవల్లి పోటీలు...

Date : 09 January 2026 09:20 PM Views : 269

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని విద్యార్థుల్లో సృజనాత్మకతను, సంప్రదాయ కళలపై ఆసక్తిని పెంపొందించే ఉద్దేశంతో రంగవల్లి పోటీలను శుక్రవారం నిర్వహించారు. ఈ పోటీలలో కళాశాల విద్యార్థులు పాల్గొని తమ కళాత్మక ప్రతిభను ఆకట్టుకునే విధంగా ప్రదర్శించారు. రంగుల సమ్మేళనం, రూపకల్పన, సంప్రదాయ శైలిని ప్రతిబింబించే రంగవల్లులు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమం కళాశాల ప్రిన్సిపల్ కె. లక్ష్మణ్ రావు, ప్రోగ్రామ్ ఆర్గనైజర్ బి. అశోక్ గౌడ్ సమన్వయంతో ఉత్సాహభరిత వాతావరణంలో జరిగాయి. విద్యార్థుల్లో పోటీస్ఫూర్తిని పెంపొందించడంతో పాటు, సంక్రాంతి పండుగ ప్రాముఖ్యతను తెలియజేసేలా ఫోటో పోటీగా రంగవల్లులు వేశారు. పోటీలలో ప్రతిభ కనబరిచినవిద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులతో పాటు కన్సోలేషన్ బహుమతులను కూడా అందజేశారు. బహుమతుల ప్రదాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా లక్షెట్టిపేట ఎంపీడీవో సరోజ, ఎంఈఓ శైలజ, హైస్కూల్ పిడి ఇందిర, లైబ్రేరియన్ కళావతి, విజయ్ పాల్గొని జడ్జిలుగా వ్యవహరించారు. వారు విద్యార్థుల ప్రతిభను అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయిలో రాణించాలనిఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు చిన్నయ్య, అరవింద్, హేమా చందర్, మహేష్, రామ్ ప్రసాద్, మహేందర్, బాలాజీ, శ్రీనివాస్ రావు, బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: