Sunday, 13 September 2026 11:58:30 PM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉంది...

జాతీయ యువజన దినోత్సవకార్యక్రమంలో పాల్గొన్న ఎంపీ గడ్డం వంశీకృష్ణ

Date : 12 January 2026 10:01 PM Views : 270

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : దేశభవ భవిష్యత్తు యువత చేతిలో ఉందని పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ తెలిపారు. సోమవారం జాతీయ యువజన దినోత్సవాన్ని పురస్కరించుకుని యువజన కేంద్రిత కార్యక్రమంలో ప్రముఖ ప్యానలిస్టుగా పాల్గొన్నారు.సిఐఐ – యంగ్ ఇండియన్స్ (హైదరాబాద్ చాప్టర్) ఆధ్వర్యంలో, (ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్), హైదరాబాద్ లో “యూత్ ఇన్ యాక్షన్: 2047 దిశగా భారతదేశం తదుపరి ఎదుగుదలకు నాయకత్వం” అనే అంశంపై నిర్వహించిన ప్యానల్ చర్చలో ఎంపీ వంశీకృష్ణ పాల్గొని యువత పాత్రపై కీలక అభిప్రాయాలువెల్లడించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ, దేశ భవిష్యత్తును నిర్మించే శక్తి యువతలోనే ఉందని, విద్య, ఉపాధి, సాంకేతికత, సామాజిక బాధ్యతలపై యువత దృష్టి సారిస్తే 2047 నాటికి భారతదేశం ప్రపంచంలో అగ్రస్థానంలో నిలుస్తుందన్నారు. యువత నాయకత్వ లక్షణాలు అలవర్చుకొని సమాజాభివృద్ధికి ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐ ఎస్ బి విద్యార్థులతో పాటు వివిధ దేశాలకు చెందిన అంతర్జాతీయ విద్యార్థులు, వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, యువ నాయకులు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :