Wednesday, 29 July 2026 08:13:45 PM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మంచిర్యాలజిల్లాలో మున్సిపాలిటీ కార్పొరేషన్, వార్డ్ లల్లో పోటీ చేస్తున్న సిపిఎం. అభ్యర్థులను గెలిపించండి

సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి

Date : 27 January 2026 08:33 PM Views : 241

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మంచిర్యాల జిల్లాలోని కార్పొరేషన్, మున్సిపాలిటీ ఎన్నికలలో పోటీ చేసే సిపిఎం అభ్యర్థులను గెలిపించాలని సిపిఎం జిల్లా కార్యదర్శి సంకె రవి కోరారు. మంగళవారం సిపిఎం కార్యాలయంలోజిల్లా కమిటీ సమావేశం కామ్రేడ్ కనికరపు అశోక్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్బంగా సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ మంచిర్యాల పట్టణంలో వరద ముంపు సమస్య పై, బై పాస్ రోడ్ ఫ్లైఓవర్ బ్రిడ్జి పై రోడ్డు నిర్మాణం చేయాలని, సంగమళ్ళయ్య పల్లె నందు ఒర్రెపై బ్రిడ్జి నిర్మించాలని దీక్ష చేపట్టామన్నారు. డ్రైనేజీ, దోమల నివారణకు, సీసీసీ నస్పూర్ బస్టాండ్ వద్ద బస్సు షెల్టర్ , టాయిలెట్స్ ఏర్పాటు కై మరియు ఇతర సమస్యల పరిష్కారం కొరకు పార్టీ నిరంతరం పోరాడుతుంది. అదే విదంగా లక్షేట్టిపేట్, చెన్నూరు, క్యాతనుపల్లి, బెల్లంపల్లి పట్టణంలోని రోడ్డు వెడల్పు లో ఇండ్లు కోల్పోయిన ప్రజలకు నష్టపరిహారం, ఇండ్లు నిర్మించి ఇవ్వలని మరియు ప్రజలకు ఉపాధిహామీ పనులు కల్పించాలని, స్థానిక సమస్యలు పరిష్కరించాలని పోరాటాలు నిర్వహించడం జరిగిందన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తూ పట్టణల అభివృద్ధి కొరకు నిరంతరం పోరాడుతున్నా మన్నారు.రాబోయే మున్సిపాలిటీ కార్పొరేషన్ మరియు వార్డ్ ల ఎన్నికల్లో సిపిఎం పార్టీ అభ్యర్థులను గెలిపించి పట్టణ అభివృద్ధికి పాటుపడాలని జిల్లాలోని మున్సిపాలిటీల ప్రజలను కోరుతున్నాం. ఈ సమావేశంలో ఎర్మ పున్నం, గోమాస ప్రకాష్ , బోడేంకి చందు జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు, దుంపల రంజిత్ కుమార్, కొండగొర్ల లింగన్న, ప్రేమ్ కుమార్ జిల్లా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: