Wednesday, 29 July 2026 09:06:14 PM
# కొండగట్టు గిరి ప్రదక్షిణ చేసిన మంత్రులు... # భారీ వర్షంతో పొంగుతున్న వాగులు వంకలు... # కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు..

నీటి సమస్య తీర్చిన సర్పంచ్ వెంకటేశ్వరరావు

Date : 27 April 2026 06:02 AM Views : 124

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరి ధిలోని బొప్పారం గ్రామంలో తాగునీటి సమస్యకు కొట్టుమిట్టు ఆడుతున్న ప్రజలకు తక్షణ దాహం తీర్చి ప్రజా బాంధవునిగా పరిష్కారం చే పించిన సర్పంచ్ వూర వెంకటే శ్వ రరావు.గత మూడు రోజుల క్రితం నుండి బోరు సమస్యతో ఇబ్బం దులకు గురైన ప్రజానీకానికి దాహం తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఎ దురైన నీటి సమస్య పరిష్కారం చే సి ప్రజలకు తాగునీరు అందించా మని,సర్పంచ్ వెంకటేశ్వరరావు అన్నారు. తక్షణమే ఆటో ఎంగేజ్ తీసుకొని మెకానిక్ తో వెళ్లి మోటర్ రిపేర్ చేయించి ప్రజలకు నీటి ఎద్ద డి లేకుండా చూసామని అన్నారు. ప్రజా సమస్య ఏ సమస్య ఉన్న కూడా నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారం చేపడుతు న్నా నని అన్నారు. రాత్రి పగలు తేడా లే కుండా నిరంతరం కేవలం ప్రజాసే వకే అంకితమయ్యారని అన్నారు. మా పాలకవర్గం సహాయ సహ కా రం తో వారు నా వెన్నంటి ఉంటు న్నారని, సర్పంచ్ అన్నారు. సర్పంచ్ వెంట స్థానిక ఉప సర్పంచ్ బియ్య ని రాజయ్య.కరోబార్ మెండ మల్లే ష్.తో పాటు గ్రామ ప్రజలు సిబ్బంది ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: