ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని ప్రతాపగిరి గ్రామ పంచాయతీ పరి ధిలోని బొప్పారం గ్రామంలో తాగునీటి సమస్యకు కొట్టుమిట్టు ఆడుతున్న ప్రజలకు తక్షణ దాహం తీర్చి ప్రజా బాంధవునిగా పరిష్కారం చే పించిన సర్పంచ్ వూర వెంకటే శ్వ రరావు.గత మూడు రోజుల క్రితం నుండి బోరు సమస్యతో ఇబ్బం దులకు గురైన ప్రజానీకానికి దాహం తప్పకుండా ఎన్ని ఇబ్బందులు ఎ దురైన నీటి సమస్య పరిష్కారం చే సి ప్రజలకు తాగునీరు అందించా మని,సర్పంచ్ వెంకటేశ్వరరావు అన్నారు. తక్షణమే ఆటో ఎంగేజ్ తీసుకొని మెకానిక్ తో వెళ్లి మోటర్ రిపేర్ చేయించి ప్రజలకు నీటి ఎద్ద డి లేకుండా చూసామని అన్నారు. ప్రజా సమస్య ఏ సమస్య ఉన్న కూడా నా దృష్టికి తీసుకువచ్చిన వెంటనే పరిష్కారం చేపడుతు న్నా నని అన్నారు. రాత్రి పగలు తేడా లే కుండా నిరంతరం కేవలం ప్రజాసే వకే అంకితమయ్యారని అన్నారు. మా పాలకవర్గం సహాయ సహ కా రం తో వారు నా వెన్నంటి ఉంటు న్నారని, సర్పంచ్ అన్నారు. సర్పంచ్ వెంట స్థానిక ఉప సర్పంచ్ బియ్య ని రాజయ్య.కరోబార్ మెండ మల్లే ష్.తో పాటు గ్రామ ప్రజలు సిబ్బంది ఉన్నారు.
Admin
E Nivas News