Saturday, 13 June 2026 02:26:40 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

ఘనంగా జాతీయ 16వ ఓటరు దినోత్సవ వేడుకలు...

Date : 26 January 2026 09:01 AM Views : 178

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : రాష్ట్రవ్యాప్తంగా జాతీయ ఓటర్ దినోత్సవ వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లో ఆదివారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కేంద్రాలతో పాటు పట్టణాల్లోని పలు కూడళ్లలో ప్లేకార్డులు పట్టుకొని ర్యాలీలు నిర్వహించి ఓట పై ప్రజలకు అవగాహన కల్పించారు. ఓటు అనేది హక్కు కాదు ప్రజాస్వామ్యమైన బాధ్యత అన్నారు.జిల్లా కేంద్రాలలో కలెక్టర్ కార్యాలయాలతో పాటు, అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ఓటు విలువపై యువతరానికి అవగాహన కల్పించారు. ఇలాంటి స్వార్థానికి లోను కాకుండా తమ ఓటు హక్కును సరైన వారికి వినియోగించుకున్నట్లయితే రాష్ట్రంతో పాటు ప్రజలకు న్యాయం జరుగుతుందని తెలిపారు. డబ్బులు తీసుకొని ఓటు వేసినట్లయితే గ్రామాల నుండి మొదలుకొని పట్టణాల వరకు అభివృద్ధి చెందే అవకాశం లేదని తెలిపారు. మద్యానికి డబ్బుకు లోబడి ఓటు వేయవద్దని ఓటు ఒక మనిషి యొక్క ప్రాణంతో సమానమని వివరించారు. ఈ కార్యక్రమంలో ఆయా జిల్లాల కలెక్టర్లు ఉన్నతాధికారులు నాయకులు, యువకులుపాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :