ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : మమహారాష్ట్ర పర్వదినాన్ని పురస్కరించుకొని ఆదివారం రాష్ట్రంలోని అన్ని శివాలయాలలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పూజలు అందుకున్న శివయ్య సాయంత్రం పార్వతమ్మను కళ్యాణం కమనీయం శివపార్వతుల కళ్యాణమంటూ వేద పండితులు మంత్రోచ్ఛారణల మధ్య అంగరంగ వైభవంగా జరిపించారు. కళ్యాణాన్ని తిలకించడానికి వేలాదిమంది భక్తులు తరలివచ్చి భక్తిని చాటుకున్నారు. కళ్యాణాన్ని తిలగించడానికి మంత్రులు ఎమ్మెల్యేలతో పాటు అధికారులు కూడా తనివి తీర కల్యాణాన్ని చూసి పులకించిపోయారు.
Admin
E Nivas News