Tuesday, 15 September 2026 02:28:27 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది.

Date : 11 May 2026 09:36 PM Views : 123

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : విద్యాశాఖ వారోత్సవాల భాగంగా లో భాగంగా విద్యకు ఖర్చు పెట్టేది వృధా కాదని, నర్సరీ నుంచి విద్యను అందిస్తామని, ప్రైవేట్ పాఠశాలల్లో నర్సరీ ఎల్కేజీ యూకేజి పేద విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల్లో చదివే అవకాశం కల్పిస్తామని వెయ్యి కోట్ల రూపాయల ఖర్చు చేస్తామన్నారు. పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తాం అన్నారు. విద్యా శాఖలో 1700 కోట్లతో అభివృద్ధి పనులు చేయడం జరుగుతుందన్నారు. తెలంగాణ ఉద్యమం ఉపాధ్యాయులకే ఎక్కువగా తెలుసు అన్ని వర్గాలు కొట్లాడాయి కాబట్టే తెలంగాణ వచ్చిందన్నారు. ఉద్యమంలో ఉస్మానియా కాకతీయ విద్యార్థుల పోరాటం మరువలేని దన్నారు. పేదలకు నాణ్యమైన విద్య అందించడం మా బాధ్యత విద్య ద్వారానే సమాజంలో మార్పు వస్తుంది,పేద తల్లిదండ్రుల కళ్ళల్లో ఆనందం చూడాలన్నదే మా ఉద్దేశం అన్నారు. 20 సంవత్సరాలుగా పదోన్నతులు రాణి ఉపాధ్యాయులకు పదోన్నతులు ఇచ్చాం అన్నారు. విదేశాల్లో అమలు చేస్తున్న విద్యా విధానం ఇక్కడ కూడా తీసుకొస్తున్నాం అన్నారు. విద్యాశాఖ పై ప్రత్యేక శ్రద్ధ విద్యాశాఖ మంత్రిగా నా బాధ్యత అన్నారు. విద్యాశాఖలో 1700 కోట్లతో అభివృద్ధి పనులు చేస్తున్నాం, అలాగే విద్యార్థులకు పౌష్టికాహారం అందించడమే మా లక్ష్యం అన్నారు. ప్రతి విద్యార్థి ప్రభుత్వ ఉపాధ్యాయులు చెప్పిన చదువు నేర్చుకుని పైకి రావాలి, అటు ఉద్యోగులుగా ఇటు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, మంత్రులుగా కూడా ఇంకా ఎక్కువగా అంటే సీఎం గా ఎదగాలన్నది నా ఉద్దేశం అన్నారు. నేను కూడా పేద కుటుంబం నుంచి వచ్చిన వాడిననినేను కూడా ప్రభుత్వ పాఠశాలలోచదువుకున్న వాన్నేనన్నారు. ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్క మంత్రి, నాయకుడు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదువుకున్న వారని గుర్తు చేశారు. నా ప్రభుత్వంలో 1 లక్ష5000 మంది టీచర్లు పనిచేస్తున్నారు. వారందరికీ నెల మొదటి రోజే జీతభత్యాలు అందిస్తున్నామని తెలిపారు. బాధ్యతగా పౌరులను దేశానికి అందించాలన్నదే నా ఉద్దేశమన్నారు. మీరందరూ నాకు సహకరించాలని తెలిపారు. తల్లిదండ్రుల కలను స్వప్నాన్ని విద్యార్థులు కూడా తీర్చాలని కోరారు. వచ్చే సంవత్సరానికి ఇంకా అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహించుకుంటాం అన్నారు. ఇటీవల జరిగినఎస్ఎస్సి, ఇంటర్మీడియట్ పరీక్షల్లో ప్రథమ శ్రేణిలో నిలిచిన విద్యార్థులకు లక్ష రూపాయలతో పాటు ప్రోత్సాహక బహుమతులు అందజేశారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: