Saturday, 13 June 2026 02:21:58 PM
# సైబర్ నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి # పెంచిన గ్యాస్, డీజిల్, పెట్రోల్, నిత్యవసర వస్తువుల ధరలను వెంటనే తగ్గించాలి # ఎస్ఐఆర్ శిక్షణ తరగతులలో బూత్ లెవెల్ ఏజెంట్ లకు ఓటర్ల జాబితా గురించి అవగాహన సదస్సు # మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి # పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి # స్వీపింగ్ కార్మికుల నిరసన # ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడాలి # ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా సైకిల్‌పై సందేశాత్మక ప్రయాణం ఎమ్మెల్యే గిత్త.జయసూర్య # ఉపాధి అవకాశాలను సద్వినియోగం చేసుకోండి # ఇట్టి పట్టాలు మంజూరు చేయండి అని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కే.ఎస్.జవహర్ కు వినతి # చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించిన శ్రీశైలం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # ఉపాధి హామీ శ్రామికులకు ఫేస్ యాప్ రద్దు చేయాలి # పదవీ విరమణ పొందిన ఏపీ ఎన్జీవోస్ తాలూకా అధ్యక్షుడు మోహన్ రెడ్డి నీ ఘనంగా సన్మానించిన ఎస్.సాజిద్ భాష # పదవి విరమణ పొందిన మండల సర్వేయర్ విద్యపోగు. భాస్కర్ కు ఘనంగా సన్మానం చేసిన రెవెన్యూ సిబ్బంది # ఆధా"రం"ర్‌ లేక...దశాబ్ద కాలంగా అంధకారంలోనే చెంచు గిరిజన కుటుంబం... # ఎన్టీఆర్ భరోసా సామాజిక పెన్షన్ల పంపిణీ పండుగలో పాల్గొన్న టిడిపి బీసీ సెల్ మండల అధ్యక్షుడు కంభం మోహన్ గౌడ్ # ఉత్తమ పోలీస్ ఏ.ఖాజా కు ఘనంగా సన్మానం చేసిన ప్రజా ప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు # వేంపెంటలో స్పౌస్ పెన్షన్ ల పంపిణీలో పాల్గొన్న మాజీ సర్పంచ్ టేకూరి.రామసుబ్బమ్మ # సి ఎం ఆర్ లక్ష్యాలను నిర్ణీత గడువు లోగా పూర్తి చేయాలి... # మహిళల సంక్షేమం కోసమే ప్రభుత్వం పని చేస్తుంది...

కార్తీక పౌర్ణమి జాతరకు ఏర్పాట్లు పూర్తి

Date : 01 November 2025 08:35 PM Views : 303

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / ఉమ్మడి ఆదిలాబాద్ (ప్రతినిధి) / లక్షెట్టిపేట : తెలంగాణ రాష్ట్రంలో రెండవ తెలంగాణ రాష్ట్రంలో అన్నవరం గా ప్రసిద్ధిగాంచిన శ్రీ సత్య దేవుడి ఆలయంలో ఈనెల 5న జరిగే కార్తీక పౌర్ణమి జాతరకు ఏర్పాటులు పూర్తి చేసినట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సంకటాల శ్రీనివాస్ తో పాటు ఆలయకమిటీ సభ్యులు తెలిపారు. ప్రతి ఏటా కార్తీక పౌర్ణమి కార్తీక మాసంలో అత్యంత ఘనంగా నిర్వహిస్తారు. ఆలయ సమీపంలోనూ పుణ్య గోదావరి ఉండడంతో ప్రతి ఒక్కరు గోదావరిలో స్నానాలు ఆచరించి కాలినడకన ఆలయానికి చేరుకొని మొదటగా దేవుడిని దర్శించుకుంటారు. కార్తీక పౌర్ణమిలో సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తే మోక్షం లభిస్తుందని ఉద్దేశంతో భక్తులు భారీ సంఖ్యలో తరలి వచ్చి సామూహిక సత్యనారాయణ వ్రతాలు ఆచరిస్తారు. ఈ జాతరను తొలగించడానికి తెలంగాణ రాష్ట్రంలోని దాదాపు అన్ని జిల్లాల నుండి భక్తులు వేలాది సంఖ్యలో తరలివస్తారని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు. వచ్చిన భక్తులకు అన్ని రకాల సౌకర్యాలు ఏర్పాటు చేశామన్నారు. జాతర రోజున స్వామి వారిని దర్శించుకోవడానికి పెద్ద పెళ్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణతోపాటు మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ సాగర్ రావు హాజరవుతారని తెలిపారు. జాతరలో ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా మంచిర్యాల ఎసిపి ఆధ్వర్యంలో లక్షెట్టిపేట సిఐ రమణమూర్తి భారీ భద్రత ఏర్పాటు చేయనున్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :