Monday, 02 March 2026 04:58:08 PM
# మున్సిపాలిటీని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దుతాం... # విద్యార్థుల సంక్షేమం, విద్యాభ్యాసానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తాం... # రక్తం దానం చేసిన కాంగ్రెస్ యువ నాయకుడు బీరెల్లి రజిని కుమార్ # మాదిగ అమరవీరులకు ఘన నివాళులు # బంజారాల ఆరాధ్య దైవం సంత్ సేవాలాల్ మహరాజ్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి # భూపాలపల్లి పట్టణ అభివృ ద్ధికి సమగ్ర చర్యలు తీసు కోవాలి # దొంగ నోట్ల చెలామణి చేస్తున్న అంతర్రాష్ట్ర ముఠా అరెస్ట్ తెలంగాణ చీఫ్ బ్యూరో # ఇంటర్మీడియట్ పరీక్షల సరళిని పరిశీలించిన జిల్లా కలెక్టర్ స్నేహ శబరీష్... # జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) గా శ్రీనివాస్ రావు బాధ్యతల స్వీకరణ... # సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేసిన ఎమ్మెల్యే అనిల్ జాదవ్ # ఘనంగా అయిదవ సైన్స్ ఫెయిర్ వార్షికోత్సవ వేడుకలు.. # విద్యార్థుల ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహించాలి.. # నకిలీ గోల్డ్ బి స్కెట్లు ఇచ్చి.. కిలో అసలుతో బంగారు నగలు తో పరారీ... # ప్రతాపసింగారంలో స్పాట్‌లైట్ క్రికెట్ మైదానం ప్రారంభించిన మంత్రి జీ. వివేక్... # రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు భారంగా ఉన్న సమస్యలను పరిష్కరించాలని సీఎంకు విద్యా కమిషన్ నివేదిక # మార్చిలో 18 రోజులు బ్యాంకులు బంద్.. # 103 కిలోల బరువున్నా మహిళకు విజయవంతమైన శస్త్ర చికిత్స # జర్నలిస్టుల అక్రిడిటేషన్ కార్డులపై హైకోర్టులో విచారణ.. ఏప్రిల్30 వరకు గడువు పొడిగింపు.. # గోదావరి పుష్కరాల నిర్వహణకు కార్యాచరణ సిద్ధం చేయాలి... # పేదింటి ఆడబిడ్డ పెళ్లికి వరంలా కళ్యాణ లక్ష్మీ, షాది ముబారక్ పథకం...

చిన్న కాలేశ్వరం భూ నిర్వా సితులకు 25.లక్షల పరి హారం ఇవ్వాలి

సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి డిమాండ్

Date : 23 January 2026 07:34 PM Views : 132

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణపై శుక్రవారం విచారణ చేపట్టారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా గారేపల్లి రిజర్వాయర్ కింద చిదినేపల్లి పంచాయతీకి సంబంధించి భూ సేకరణపై ఎంక్వయిరీ సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో భూ నిర్వాసితులు వారి సమస్యలను అధికారులకు తెలియ జేసిన స్థానిక సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు ఎకరాకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు విన్నవించారు.భూ నిర్వాసితులకు ఎకరానికి ప్రభుత్వం నుండి వచ్చే పది లక్షల 50 వేలు కాకుం డా నష్టపరిహారం ఎకరాకు 25 లక్షల రూపాయలు పెంచాలని లేకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అలాగే గ్రామంలో రి సర్వే చేపించి అర్హులైన భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని. గ్రామ పంచాయతీ గ్రామ సభకు మొదటిసారి వచ్చిన సందర్భంగా కాటా రం తహసీల్దార్ నాగరాజుకు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, అధికారులు, గిర్ధవర్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రతాపగిరి గ్రామ సర్పంచ్ వూర వెంక టే శ్వరరావు. చిదినేపల్లి ఉప సర్పంచ్ కొర్రాళ్ళ రాజ య్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ప్రజలు రైతులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :