Sunday, 13 September 2026 12:51:55 AM
# శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్.. # కోతులను పారద్రోలడానికి కొండెంగ అవతారం ఎత్తిన ఉపసర్పంచ్ # కొండగట్టు బస్ ప్రమాద విషాదానికి నేటికి ఎనిమిదేళ్ళు... # అడవుల సంరక్షణలో అటవీ అధికారుల పాత్ర కీలకమైనది.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి

చిన్న కాలేశ్వరం భూ నిర్వా సితులకు 25.లక్షల పరి హారం ఇవ్వాలి

సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి డిమాండ్

Date : 23 January 2026 07:34 PM Views : 265

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణపై శుక్రవారం విచారణ చేపట్టారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా గారేపల్లి రిజర్వాయర్ కింద చిదినేపల్లి పంచాయతీకి సంబంధించి భూ సేకరణపై ఎంక్వయిరీ సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో భూ నిర్వాసితులు వారి సమస్యలను అధికారులకు తెలియ జేసిన స్థానిక సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు ఎకరాకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు విన్నవించారు.భూ నిర్వాసితులకు ఎకరానికి ప్రభుత్వం నుండి వచ్చే పది లక్షల 50 వేలు కాకుం డా నష్టపరిహారం ఎకరాకు 25 లక్షల రూపాయలు పెంచాలని లేకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అలాగే గ్రామంలో రి సర్వే చేపించి అర్హులైన భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని. గ్రామ పంచాయతీ గ్రామ సభకు మొదటిసారి వచ్చిన సందర్భంగా కాటా రం తహసీల్దార్ నాగరాజుకు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, అధికారులు, గిర్ధవర్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రతాపగిరి గ్రామ సర్పంచ్ వూర వెంక టే శ్వరరావు. చిదినేపల్లి ఉప సర్పంచ్ కొర్రాళ్ళ రాజ య్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ప్రజలు రైతులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :