Tuesday, 28 July 2026 08:41:13 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

చిన్న కాలేశ్వరం భూ నిర్వా సితులకు 25.లక్షల పరి హారం ఇవ్వాలి

సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి డిమాండ్

Date : 23 January 2026 07:34 PM Views : 233

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / జయశంకర్ భూపాలపల్లి / ప్రతినిధి : కాటారం మండలంలోని చిదినేపల్లి గ్రామపంచాయతీలో గ్రామసభ నిర్వహించారు. చిన్న కాలేశ్వరం ప్రాజెక్ట్ భూసేకరణపై శుక్రవారం విచారణ చేపట్టారు. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టు ఎత్తి పోతల పథకంలో భాగంగా గారేపల్లి రిజర్వాయర్ కింద చిదినేపల్లి పంచాయతీకి సంబంధించి భూ సేకరణపై ఎంక్వయిరీ సమావేశం నిర్వహించారు. ఈ విచారణలో భూ నిర్వాసితులు వారి సమస్యలను అధికారులకు తెలియ జేసిన స్థానిక సర్పంచ్ బాల్నే జగదీశ్వర్ రెడ్డి. చిన్న కాళేశ్వరం ప్రాజెక్టులో భూములు కోల్పోతున్న రైతులు ఎకరాకు 25 లక్షల నష్టపరిహారం ఇవ్వాలని అధికారులకు విన్నవించారు.భూ నిర్వాసితులకు ఎకరానికి ప్రభుత్వం నుండి వచ్చే పది లక్షల 50 వేలు కాకుం డా నష్టపరిహారం ఎకరాకు 25 లక్షల రూపాయలు పెంచాలని లేకపోతే రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. అలాగే గ్రామంలో రి సర్వే చేపించి అర్హులైన భూ నిర్వాసితులకు పరిహారం అందించాలని. గ్రామ పంచాయతీ గ్రామ సభకు మొదటిసారి వచ్చిన సందర్భంగా కాటా రం తహసీల్దార్ నాగరాజుకు శాలువాతో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్, అధికారులు, గిర్ధవర్, నీటిపారుదల శాఖ అధికారులు, ప్రతాపగిరి గ్రామ సర్పంచ్ వూర వెంక టే శ్వరరావు. చిదినేపల్లి ఉప సర్పంచ్ కొర్రాళ్ళ రాజ య్య, పంచాయతీ కార్యదర్శి దేవేందర్, ప్రజలు రైతులు, భూ నిర్వాసితులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: