Friday, 11 September 2026 09:08:09 PM
# ఓటర్ల ధ్రువపత్రాల పరిశీలన వేగవంతంగా చేయాలి.. కలెక్టర్ కుమార్ దీపక్ # ఘనంగా పోలాల అమావాస్య’ వేడుకలు.. ఎద్దులను అందంగా అలంకరించి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు.. # పాఠశాలల్లో జరుగుతున్న అభివృద్ధి పనులను వేగవంతంగా పూర్తి చేయాలి.. కలెక్టర్ యువరాజ్ మర్మత్.. # ఆత్మహత్యల నివారణ దినం పోస్టర్ ఆవిష్కరణలో జిల్లా కలెక్టర్ గరిమ అగ్రవాల్, ఎస్పీ మహేష్ బి.గితే.. # పోలీస్–అటవీ శాఖల మధ్య మరింత సమన్వయంతో అటవీ సంపద, వన్యప్రాణుల రక్షణకు చర్యలు తీసుకుంటాం... ఎస్పి అశోక్ కుమార్.. # హియరింగ్ ప్రక్రియ వేగవంతం చేయాలి... కలెక్టర్ కుమార్ దీపక్ # చిట్యాల ఐలమ్మ పోరాట స్ఫూర్తిని నేటి యువతరం ఆదర్శంగా తీసుకొని సమాజంలో ఆర్థిక అసమానతల నిర్మూలనకై కృషి చేయాలి # ఆత్మకూరులో ఉద్యోగ సంఘాల నాయకులకు ఘనంగా సన్మానం చేసిన జేఏసీ # రానున్న కాలంలో జర్నలిస్టుల ఐక్యతతో హక్కుల సాధనకు ముందుకు వెళ్తాం... ఏపీఎంఎఫ్ వ్యవస్థాపక అధ్యక్షులు డిల్లీబాబు రెడ్డి # ఆశా వర్కర్ల అక్రమ అరెస్టులు ఖండిస్తూ సీఐటీయు ఆధ్వర్యంలో రోడ్డు పై రాస్తారోకో..! అసెంబ్లీ సమావేశాల్లో ఆశాలకు 18వేలు ఫిక్స్ డ్ వేతనం నిర్ణయించాలి # పాత పెన్షన్ విధానం పునరుద్ధరించి బకాయిలు చెల్లించాలని నేడు ఎల్బీ స్టేడియంలో మహా ధర్నా... # మాజీ సీఎం కేసీఆర్‌పై చేసిన వ్యాఖ్యలతో తీవ్ర దుమారం... # కవితపై అనుచిత కామెంట్స్ చేసిన కానిస్టేబుల్‌పై నాన్‌బెయిలబుల్ కేసు నమోదు... # కాంగ్రెస్‌ ఎవరి చావునూ కోరుకోదు.. # శాసనసభ నుంచి బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల హరీశ్‌రావు, కేటీఆర్‌తో సహా 22 మంది సస్పెన్షన్.. # తెలంగాణ గర్వించదగ్గ మహనీయుడు కాళోజి నారాయణరావు... # స్పీకర్ గారూ.. మా సభ్యుడు మిమ్మల్ని ఉద్దేశించి అనలేదు.. మాజీ మంత్రిహరీశ్ రావు... # పనుల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు... 16 మంది పంచాయతీ కార్యదర్శులకు షోకాజ్ నోటీసులు... # ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై క్రిమినల్ కేసు పెట్టాలి... # స్పీకర్‌ కంటతడి దృశ్యాలపై ప్రసాద్‌కు సీఎం, డిప్యూటీ సీఎం పరామర్శ...

నీట్ లో ప్రతిభ కనబర్చిన మైనార్టీ విద్యార్థులను అభినందించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే...

Date : 15 August 2026 08:59 PM Views : 98

ఇ నివాస్ న్యూస్ - తెలంగాణ / చీఫ్ బ్యూరో, కొండపర్తి ప్రసన్నకుమార్ : అన్ని వర్గాల విద్యార్థులు డాక్టర్లు అవ్వాలనే సంకల్పంతోనే కేసీఆర్ జిల్లాకోక మెడికల్ కాలేజి ఏర్పాటు చేయడం జరిగిందని, ఆదిలాబాద్ జిల్లాలోని ఎంఎస్ అకాడెమీలో విద్యానభ్యసించి ఇటీవల వెలువడిన నీట్ లో ప్రతిభ కనబరిచిన 23 మంది మైనార్టీ విద్యార్థినీలకు శనివారం ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ తరపున అభినందన కార్యక్రమం ఓ మాజీ మంత్రి జోగు రామన్న బోథ్ ఎమ్మెల్యే అనిల్ జాదవ్ జిల్లా పార్టీ కార్యాలయంలో హాజరయ్యారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి జోగు రామన్న ఎమ్మెల్యే అనిల్ జాదవ్ మాట్లాడుతూ హమ్ తుమారే సాత్ హై బీఆర్ఎస్ పార్టీ తరపున ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా కల్పించారు. ప్రతీ జిల్లాలో మెడికల్ కాలేజి ఏర్పాటు చేసి అన్ని వర్గాల విద్యార్థులు డాక్టర్లు అవ్వాలనే ముందుచూపు ఉన్న నాయకుడు కేసీఆర్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ సీనియర్ నాయకులు సాజిద్ ఖాన్, యునుస్ ఆక్బాని, అయ్యుబ్, అకాడమీ సభ్యులు బిలాల్, గౌస్, రిజ్వాన్ తదితరులు ఉన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :