Tuesday, 15 September 2026 09:31:07 AM
# మహిళల నాయకత్వాన్ని బలపరచండి... మాదిగ మహిళా సమాఖ్య జిల్లా అధ్యక్షురాలు నందిని # నీటి సంఘం అధ్యక్షులు తిమ్మారెడ్డి కృషితో మద్దూరు కుంటకు కేసీ.కెనాల్ జలాలు # స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను ఆశీర్వదించండి...! ఆత్మకూరు సింగల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ # పాములపాడులో ఘనంగా కామ్రేడ్ సీతారాం ఏచూరి రెండవ వర్ధంతి # ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి పి ఆర్ టి యు నంద్యాల జిల్లా శాఖ ప్రాతినిధ్యం # కార్మికుడి ప్రాణం కంటే ఏదీ ముఖ్యం కాదు... సింగరేణి భద్రతా ప్రమాణాలపై ఎంపీ హెచ్చరిక... # ప్రముఖ కవి సుద్దాల అశోక్ తేజకు ప్రతిష్టాత్మక సాహిత్య పురస్కారానికి ఎంపిక.. # ఫ్రీ బస్సు వద్దని మహిళల రాస్తారోకో.. # ఆర్థిక ఇబ్బందులతో బిఆర్ఎస్ మండల అధ్యక్షుడు జగన్ ఆత్మహత్య... # దసరా నుంచి లబ్ధిదారులకుకొత్త పింఛన్లు పంపిణీ... # శ్రీశైలం నియోజవర్గ వైయస్సార్సీపి శ్రేణుల విస్తృత సమావేశం నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే శిల్ప చక్రపాణి రెడ్డి # సిల్వర్ జూబ్లీ సర్వీస్(25) సందర్భంగా వృద్ధాశ్రమాలలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించిన ఆత్మకూరు సబ్ రిజిస్టార్ కే.అబ్దుల్ కరీం # కంప్యూటర్, టైలరింగ్ శిక్షణ పూర్తి చేసుకున్న యువతి, యువకులకు సర్టిఫికెట్లు పంపిణీ చేసిన సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ # అన్ని వర్గాలకు అండ బి.ఎస్.పి జెండా అండగా ఉంటుంది.. వరంగల్ జోన్ ఇంచార్జ్ -2, వరికిల్ల మల్లేష్... # 4 రోజుల పాటు దేశవ్యాప్తంగా మూతపడనున్న బ్యాంకులు # ఇద్దరు యువతులను మోసం చేసిన కానిస్టేబుల్ అరెస్ట్... # ఉద్యోగులకు తీపి కబురు చెప్పిన చెప్పిన ప్రభుత్వం... 2 డీఏలకు అనుమతి.. # ప్రభుత్వ కార్యాలయాలకు రెండు ఎకరాల భూమి ఇస్తామని ఎంపీకి వినతి. # బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ఒకరిపై పై పోక్సో కేసు నమోదు.. # తాతా మధును ఎమ్మెల్సీ పదవి నుంచి తొలగించాలి...! ఆసిఫాబాద్ నియోజకవర్గం ఇంచార్జ్ అజ్మీరా శ్యామ్ నాయక్..

అసెంబ్లీ సంస్థాగత బిఎల్ఏ-2 సమావేశానికి హాజరైన పాములపాడు మండలం బూత్ ఏజెంట్స్

బిజెపిలోకి చేరిన రుద్రవరం గ్రామ యువకులు:-రాయపాటి మురళీమోహన్(పాములపాడు మండల అధ్యక్షుడు)

Date : 29 July 2026 09:59 PM Views : 104

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / నందికొట్కూరు : నందికొట్కూరు అసెంబ్లీ సంస్థాగత బి ఎల్ ఏ 2 సమావేశం అల్వాల ఫంక్షన్ హాల్ లో ఘనంగా నిర్వహించబడినది. పాములపాడు మండలం బిజెపి అధ్యక్షుడు రాయపాటి మురళీమోహన్ అధ్యక్షతన ఈ సమావేశానికి పాములపాడు మండలంలోని, వివిధ గ్రామాల బూత్ ఏజెంట్స్ హాజరు కావడం జరిగింది. అలాగే పాములపాడు మండల ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో రుద్రవరం గ్రామానికి చెందిన 50 మందిపైగా యువకులు బిజెపిలోకి చేరారు. ఈ కార్యక్రమం నందికొట్కూరు అసెంబ్లీ ఇన్చార్జ్ బిఎల్ఏ 1 దామోదర్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా నంద్యాల జిల్లా బిజెపి అధ్యక్షులు అభిరుచి మధు, నంద్యాల జిల్లా బిజెపి ఇన్చార్జి పార్థసారధి, కో ఇన్చార్జి కాశీ విశ్వనాథ్, నంద్యాల జిల్లా సర్ కన్వీనర్ నిమ్మకాయల సుధాకర్ హాజరయ్యారు. ఈ సందర్భముగా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ కౌన్సిలర్లు గాను, ప్రెసిడెంట్లు గాను, ఎంపీటీసీలుగా, జడ్పిటిసిలుగా వార్డు మెంబర్లుగా అన్ని పార్టీలతో సమానంగా మనం ఉండాలని తెలియజేశారు. నంద్యాల ఇన్చార్జి పార్థసారధి మాట్లాడుతూ సంస్థానతపరంగా సరల్ యాప్ ఎక్కిస్తూ క్రమ పద్ధతితో ఉంటేనే పార్టీ గుర్తిస్తుందని పార్టీకి సంబంధించిన కార్యక్రమాలు ప్రతినెలా సక్రమంగా జరగాలని అందరూ కలిసి పనిచేయాలని పార్థసారథి చెప్పారు. ఈ కార్యక్రమంలో పాములపాడు మండల బిజెపి ప్రధాన కార్యదర్శి గోపాలకృష్ణయ్య, గ్రామ నాయకులు శివకుమార్, వెంకటరమణ, రామకృష్ణ, సూర్యం, వెంకటేశ్వర్లు, మల్లికార్జున, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: