Tuesday, 28 July 2026 10:52:53 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక

పాములపాడు మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు ల ఆధ్వర్యంలో నందికొట్కూరు ఎమ్మెల్యే గిత్త.జయసూర్య సమక్షంలో దాదాపుగ

Date : 28 July 2026 09:47 PM Views : 19

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన దాదాపు 20 కుటుంబాల వైసిపి కార్యకర్తలు టిడిపి మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ లింగాల.నాగరాజు ల ఆధ్వర్యంలో అల్లూరు గ్రామంలో నందికొట్కూరు శాసనసభ్యులు గిత్త.జయసూర్య మరియు నందికొట్కూరు మండల కన్వీనర్ మాండ్ర.సురేంద్రనాథ్ రెడ్డి సమక్షంలో తెలుగుదేశం పార్టీలో చేరారు. వీరందరికీ ఎమ్మెల్యే గిత్త. జయసూర్య పార్టీ కండవాలు మెడలో వేసి, సాదరంగా ఆహ్వానం పలకడం జరిగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గిత్త.జయసూర్య, నందికొట్కూరు మార్కెట్ డైరెక్టర్ మాండ్ర.సురేంద్ర నాథ్ రెడ్డి, టిడిపి పాములపాడు మండల ప్రధాన కార్యదర్శి జి.హరిప్రసాద్ యాదవ్, డివిఎంసి మెంబర్ ఎల్.నాగరాజు లు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఈ రెండేళ్ల పాలనలో అభివృద్ధి సంక్షేమం మరియు గ్రామాలలో రోడ్లు, మౌలిక వసతులను చూసి నాయకులు, కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారని, అలాగే చేస్తున్న అభివృద్ధి పనులను చూసి గ్రామాలలోని, వైసీపీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీకి ఆకర్షితులై పార్టీలో చేరుతున్నారన్నారు. పార్టీకి సేవ చేసి మంచి గుర్తింపు తేవాలని, రాబోయే స్థానిక సంస్థల ఎలక్షన్లలో తెలుగుదేశం పార్టీ మద్దతు దారులను అఖండ మెజార్టీతో గెలిపించి నంద్యాల పార్లమెంట్ టిడిపి ఇన్చార్జి మాండ్ర.శివానందరెడ్డి కి కానుకగా ఇవ్వాలని వారు పిలుపునిచ్చారు. అదేవిధంగా మండలంలోని, ఇతర గ్రామాలలో ఉన్న ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలు త్వరలో భారీ సంఖ్యలో చేరే అవకాశం ఉందని వారు తెలిపారు. తెలుగుదేశం పార్టీలో వారిలో బత్తిని బాలయేసు, లింగాల జకరయ్య, యువరాజు, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, బత్తిని నరసన్న, మల్లెపూవు రమేష్, ఎల్.శ్రీనివాసులు, లింగాల విజయ్, కుమార్, తెరిపూగు రాజు, లింగాల అమర్, ఎల్.ప్రేమరాజు, బత్తిని రమేష్, శ్యామలమ్మ, అంకమ్మ, జయ లక్ష్మమ్మ, లక్ష్మీదేవి, సుబ్బలక్ష్మి, పద్మమ్మ, మల్లెపోగు రమణమ్మ, లింగాల నీలమ్మ, లింగాల రాజేష్, లింగాల సదానందం, తదితరులు చేరడం జరిగింది.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: