Tuesday, 28 July 2026 10:52:54 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్)

Date : 28 July 2026 09:59 PM Views : 13

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు, జాతీయ వర్కింగ్ కమిటీ అధ్యక్షులు నారా లోకేష్ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న"రెండేళ్ల సుపరిపాలన - అభివృద్ధి, సంక్షేమం"ఇంటింటా ప్రచార కార్యక్రమం శ్రీశైలం శాసనసభ్యులు బుడ్డా రాజశేఖరరెడ్డి ఆదేశాలతో ఈరోజు ఆత్మకూరు పట్టణంలో క్లస్టర్-06 పరిధిలోని ఆయా బూతులలో ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు మండల సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్ పాల్గొని ప్రజలకు గడచిన రెండేళ్లలో కూటమి ప్రభుత్వం సాధించిన అభివృద్ధి మరియు సంక్షేమ ఫలాలను, సుపరిపాలన విజయాలను, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు చేపట్టిన శాశ్వత అభివృద్ధి పనుల గురించి వివరించడంతో పాటు, స్థానిక సమస్యల గురించి తెలుసుకోవడం జరిగింది. వీరి వెంట యూనిట్ ఇంచార్జ్ లు మోమిన్ షాకీర్, ఆన్సర్ అలీ, యూనిట్ కో కన్వీనర్లు ఎన్ఎస్. హిదాయతుల్లా, మునీర్, జిల్లా తెలుగు యువత నాయకులు పసిఫిల్ మున్నా, వార్డ్ అధ్యక్షులు రియాజుద్దీన్, వివిఎస్. మున్నా, ఖాజా, బూతు ఇంచార్జ్ లు బీ.మూర్తుజ, కార్పెంటర్ మున్నా, రఫీక్, జబిఉల్లా, జాకీర్, అజ్మద్దీన్, మాలిక్, మా భాష, పట్టణ తెలుగు యువత నాయకులు బి.షాబుద్దీన్, నూర్ బేగ్, శంషుర్ తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :