Tuesday, 28 July 2026 10:52:53 PM
# చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు..

వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు

ప్రభుత్వం,ఇన్సూరెన్స్ భీమా వాళ్ళు రైతులను ఆదుకోవాలని రైతుల ఆత్మ ఘోష

Date : 28 July 2026 09:52 PM Views : 8

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మిట్టకందాల, వాల్మీకినగర్, బుద్ధానగర్ గ్రామాల రైతులు వర్షాలు లేక పంటలు మొత్తం ఎండిపోతున్నాయని మరియు భూగర్భ జలాలు కూడా తీవ్రంగా అడుగంటి పొయ్యాయని త్రాగునీటి సమస్య కూడా ఉండడం వలన, తీవ్ర ఇబ్బందులకు గురి అవుతున్నారని రైతులు వేదనకు గురవుతున్నారు. బుద్దానగర్ గ్రామానికి చెందిన రైతు భావన శివయ్య, తదితర రైతులు ఒక ఎకరా ప్రత్తి వేసి రెండు నెలలు అయ్యిందన్నారు. విత్తనాలు విత్తిన దగ్గరినుంచి ఇంతవరకు వర్షం పది నిముషాలు కూడా పడలేదని చెప్పి, ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రభుత్వం భీమా కట్టమని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. మీ సేవా కేంద్రాలలో ఎకరాకు 1700/- ప్రకారము కట్టామన్నారు. కావున ప్రభుత్వం స్పందించి ఆర్థిక సహాయం చేయాలని రైతులు తమ గోడు ని, బాధలను మీడియాకు చెప్పారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :

A PHP Error was encountered

Severity: Core Warning

Message: Module 'igbinary' already loaded

Filename: Unknown

Line Number: 0

Backtrace: