Wednesday, 29 July 2026 12:04:10 AM
# కర్నూలు సీడ్స్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రెండవ నూతన కార్యవర్గం ఏన్నిక # ప్రిస్క్రిప్షన్ లేకుండా టాబ్లెట్స్ ఇస్తె చర్యలు తప్పవు # చెలిమిళ్ళ గ్రామంలో ప్రమాదవశాత్తు బావిలో జారిపడి మహిళ మృతి # టిడిపి ప్రభుత్వంతోనే ప్రజలకు పారదర్శకత పాలన -సంక్షేమ ఫలాలు:-ఏ.షహబుద్దీన్ (సింగిల్ విండో చైర్మన్) # సంజీవనగర్ తండాలో ఘనంగా ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవం # వర్షాలు లేక రైతులు విల విల- భారీ పెట్టుబడి పెట్టి దిక్కుతోచని స్థితిలో రైతులు # మిట్టకందాల వైసిపి కార్యకర్తలు టిడిపిలో చేరిక # చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి

మద్దూరులో ఉపాధి కూలీ కుటుంబాన్ని పరామర్శించిన ఏపీవో- బి.జయంతి

Date : 07 June 2026 07:04 AM Views : 98

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల/ పాములపాడు : పాములపాడు మండలంలోని, మద్దూరు గ్రామంలో ఉపాధి పని చేస్తూ శ్రామికుడు మొల్ల.నిజాముద్దీన్ మృతి చెందడంతో విషయం తెలుసుకొని ఎంజిఎన్ఆర్ఇజిఎస్ ఏపీవో- బి.జయంతి, టిఎ- ఫయాజ్ లు అక్కడ వచ్చి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ సందర్భంగా ఏపీవో- బి.జయంతి పని ప్రదేశాన్ని పరిశీలించి, అన్ని విషయాలు కనుక్కొని మాట్లాడుతూ మద్దూరు గ్రామంలో ఉపాధి కూలీ మొల్ల నిజాముద్దీన్ కింద పడి హఠాత్తుగా మరణించడం చాలా బాధాకరమని అన్నారు. శ్రామికుడు మొల్ల నిజాముద్దీన్ (వర్క్ ఐడి నెంబర్- 555794) ప్రతిరోజు పనిలో భాగంగా శనివారం ఉదయం-6 గంటల సమయంలో మద్దూరు గ్రామ సమీపంలోని పాత తుమ్ దగ్గర పనిచేస్తుండగా పని ప్రదేశంలో కింద పడిపోవడంతో సాటి కూలీలు గమనించి, ఈ విషయాన్ని మద్దూరు ఫీల్డ్ అసిస్టెంట్ అశోక్ కుమార్ కు తెలియజేయడం జరిగిందన్నారు. సంఘటన స్థలానికి అశోక్ కుమార్ చేరుకొని, మద్దూరు గ్రామంలోని ఆర్ఎంపీ డాక్టర్ ను సంప్రదించి ప్రథమ చికిత్స కోసం సదరు డాక్టర్ను ఆశ్రయించి పని ప్రదేశానికి తీసుకెళ్లగా మొల్ల నిజాముద్దీన్ చనిపోయాడని నిర్ధారణ చేశారు, ఈ విషయాన్ని మాకు తెలియజేయడం జరిగిందన్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం నుండి రావలసిన ఇన్సూరెన్స్ వచ్చే విధంగా ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :