Tuesday, 28 July 2026 07:16:09 PM
# చెరువు మట్టి తవ్వకాలలో రాజకీయ రంగు- ఆత్మకూరు డీఎస్పీకి శ్రీశైలం నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే శిల్పా.చక్రపాణి రెడ్డి ఫిర్యాదు # ఆత్మకూరులో ఘనంగా ప్రపంచ పులుల దినోత్సవం-వన్యప్రాణుల సంరక్షణ మన అందరి బాధ్యత # ఆత్మకూరులో డెంగ్యూ వ్యతిరేక మాసోత్సవంపై అవగాహన ర్యాలీ # అప్పుల బాధతో ఒకరి ఆత్మహత్య... # చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి... # చట్టబద్ధంగా హైడ్రా సంస్థ నడుస్తుంది.. ! కమిషనర్ రంగనాథ్‌ # విద్యార్థుల భవిష్యత్తుపైనే రాష్ట్ర భవిష్యత్తు ఆధారపడి ఉంది.. # విద్యార్థుల పోరాటమే నీట్ పేపర్ లీకేజీ పై విజయం.. # అదిలాబాద్ ఎయిర్ పోర్ట్ కు 2,278.14 కోట్ల నిధులు మంజూరు... # ఫీజు రీయింబర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌పై బీజేపీ దిగజారుడు రాజకీయాలు చేస్తుంది... # కేంద్ర మంత్రి జయంత్ చౌదరితో ఎంపీ గడ్డం వంశీకృష్ణ, రాష్ట్ర మంత్రి డా. జి. వివేక్ వెంకటస్వామి చర్చలు.. # మాట నిలబెట్టుకున్న బోయిన్ పేట్ కౌన్సిలర్ పోతరవేని శ్రీలత క్రాంతి... # ఎస్ఎంహెచ్ బాలికల హాస్టల్ వార్డెన్ పై చర్యలు తీసుకోవాలి # టెలికామ్ వినియోగదారులకు మెరుగైన సేవలే ట్రాయ్ లక్ష్యం # భక్తిశ్రద్ధలతో బోనాల వేడుకలు.. # బెల్లంపల్లి ఎం.జె.పి. బాలికల పాఠశాల విద్యార్థినులు క్షేమం... # కేటీఆర్ అంకుల్‌కు 50వ జన్మదిన శుభాకాంక్షలు.. # విద్యా వ్యవస్థ పై విద్యార్థులకు నమ్మకం సన్నగిల్లింది... యు ఎస్ ఎఫ్ ఐ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీ.. # ఘనంగా కేటీఆర్50వ జన్మదిన వేడుకలు.. # నల్లకాల్వ గ్రామంలో వర్షం కోసం గంగమ్మకు ప్రత్యేక పూజలు

పర్యావరణ పరిరక్షణ బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలి

మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ, సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్

Date : 06 June 2026 01:46 PM Views : 171

ఇ నివాస్ న్యూస్ - ఆంధ్రప్రదేశ్ / నంద్యాల / ఆత్మకూరు : ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా ఆత్మకూరు మున్సిపాలిటీ 11వ వార్డు నందు వార్డు అధ్యక్షులు అమృల్లా ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మొక్కలు నాటే కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ, సింగిల్ విండో చైర్మన్ ఎ.షహబుద్దిన్, టిడిపి పట్టణ అధ్యక్షుడు వేణుగోపాల్, తదితర నాయకులతో, కార్యకర్తలతో కలిసి పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సింగిల్ విండో చైర్మన్ ఏ.షహబుద్దీన్, మున్సిపల్ కమిషనర్ ఎస్.బేబీ లు మాట్లాడుతూ మనమందరము మొక్కల నాటాలి, వాటికి నీళ్లు పోసి పరిరక్షించాలన్నారు. మనం వాడే ప్లాస్టిక్, రసాయన పదార్థాల వలన పర్యావరణం కలుషితమై యావత్ ప్రపంచమే ప్రమాదంలో ఉందని కావున ప్రతి ఒక్కరూ చెట్లను పెంచి పర్యావరణాన్ని కాపాడే బాధ్యత తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఏఈ షాహిర్, శానిటరీ ఇన్స్పెక్టర్ జీవన్ కుమార్, తెలుగుదేశం పార్టీ నాయకులు మున్నా, నబి రసూల్, షఫీ అహ్మద్, సుబ్బరాయుడు, మహమ్మద్ సయ్యిద్, ఇర్ఫాన్, భాష, మాలిక్, రిటైర్డ్ టీచర్ అబ్దుల్ వహీద్, తదితరులు పాల్గొన్నారు.

Mahender

Admin

E Nivas News

మరిన్ని వార్తలు

Copyright © E Nivas News 2026. All right Reserved.



Developed By :